అన్వేషించండి

JNTU Data Center: జేఎన్‌టీయూకు సొంత 'సమాచార కేంద్రం' - అదానీ గ్రూప్ భారీ విరాళంతో ఏర్పాటు

Data Center:జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU)-హైదరాబాద్ త్వరలో రాష్ట్రంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు నిలయం కానుంది. ఇప్పటి వరకు ఐఐటీ మద్రాస్‌లో మాత్రమే డేటా సెంటర్ ఉంది. 

JNTU Data Center: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU)-హైదరాబాద్ త్వరలో రాష్ట్రంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు నిలయం కానుంది. యూనివర్శిటీలో రూ.5 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అదానీ కనెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అదానీ గ్రూప్ అందజేయనున్న విరాళంతో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. దీంతో అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో విద్యార్థులకు బోధన అందిస్తున్న జేఎన్‌టీయూ మరో మైలురాయికి చేరుకోనుంది. ఇప్పటి వరకు ఐఐటీ మద్రాస్‌లో మాత్రమే డేటా సెంటర్ ఉంది. 

ఈ కొత్త డేటా సెంటర్‌లో విద్యార్థులు, ప్రొఫెసర్లు సంయుక్తంగా చేసే పరిశోధనలు, చేస్తున్న అధ్యయనాల వివరాలన్నీ భద్రంగా ఉంటాయి. సమాచార కేంద్రం నిర్వహణ, శిక్షణ వ్యవహారాలను ప్రొఫెసర్లు, విద్యార్థులకు అదానీ కనెక్స్ సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పిస్తారు. సంస్థ విశ్వవిద్యాలయ అధ్యాపకులకు ఐదేళ్లపాటు శిక్షణ ఇచ్చి కేంద్రాన్ని యూనివర్సిటీకి అప్పగిస్తుంది. హైదరాబాద్ క్యాంపస్ సహా యూనివర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించిన అధ్యయన సమాచారం, ఇతర వివరాలు ఈ డేటా సెంటర్‌లో అందుబాటులో ఉంటాయి.  ప్రస్తుతం, విశ్వవిద్యాలయం మరియు దాని విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని హోస్ట్ చేయడానికి విశ్వవిద్యాలయం దాని చిన్న సర్వర్‌లపై ఆధారపడుతోంది. సమాచారాన్ని భద్రపరచడమే కాకుండా, విశ్వవిద్యాలయ విద్యార్థులు పరిశోధన కార్యకలాపాలను చేపట్టేందుకు వీలుగా కంప్యూటర్-ల్యాబ్ ఏర్పాటు చేయబడుతుంది. 

ఈ విభాగాల్లో పరిశోధనలు..
ప్రస్తుతం జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఇంజినీరింగ్ వంటి సంప్రదాయ విభాగాలతో పాటు కంప్యూటర్ సైన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థులకు వచ్చిన ఆలోచనలు.. ఇతర వర్సిటీల్లో చదువుకుంటున్న వారికీ వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ రెండు పరిశోధనల మధ్య సారూప్యతలుంటే ముందుగా పరిశోధన చేసిన వారికే ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను డేటా సెంటర్ ద్వారా అధిగమించవచ్చని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ అభిప్రాయ పడుతున్నారు.

ALSO READ:

ఎంఫిల్‌ ప్రవేశాలు నిలిపేయండి, యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు
దేశంలోని యూనివర్సిటీలు తక్షమణే ఎంఫిల్‌(Master of Philosophy) డిగ్రీ ప్రవేశాలు ఆపేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఆదేశించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎంఫిల్ డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేదని, విద్యార్థులు ఈ కోర్సులో చేరవద్దని స్పష్టం యూజీసీ చేసింది. అంతేకాకుండా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఫిల్‌ ప్రవేశాలు నిలిపివేయాలంటూ అన్ని యూనివర్సిటీలను ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని యూజీసీ తెలిపింది. ఎంఫిల్‌ ప్రవేశాల కోసం పలు యూనివర్సిటీలు దరఖాస్తులు కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎంఫిల్‌ అనేది గుర్తింపు పొందిన డిగ్రీ కాదని యూజీసీ పేర్కొంది. ఈ ప్రోగ్రామ్‌ను ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించరాదంటూ యూజీసీ నిబంధనలు-2022 రెగ్యులేషన్‌ నంబర్‌ 14 స్పష్టంగా చెబుతోంద తాజా నోటీసులో యూజీసీ పేర్కొంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget