అన్వేషించండి

Ramagundam News : సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఏదో చేయక్కర్లేదు.. ఈ విషయాలు తెలుసుకుంటే చాలు !

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేాయలి ? రామగుండం పోలీసులు చెబుతున్న టిప్స్ ఇవిగో

 

Ramagundam News : టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ కాలంలో దొంగలు కూడా తెలివి మీరిపోయారు. కంటికి కనిపించకుండా దోచుకుపోతున్నారు. అవగాహన లేకపోడంతో పెద్ద ఎత్తున  ప్రజలు మోసపోతున్నారు. ఇలాంటి  మోసాల నుంచి ఎలా బయటపడాలో రామగుండం పోలీసులు చబుతున్నారు.  

వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల పేరిట వల.. ఆన్ లైన్ లోన్ ఇస్తామనే ప్రకటనలూ పెద్ద స్కామే !

యువత, మహిళలు ఖాళీగా ఉండే సమయంలో పార్ట్ టైం జాబ్ చేస్తే బాగుంటుందని వీరు కూడా ఆన్ లైన్లో జాబ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. స్మార్ట్ ఫోన్ డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో అదే స్థాయిలో ఆన్లైన్లో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. పార్ట్ టైం జాబ్ అంటూ వచ్చిన మెసేజ్లు , ఆన్లైన్లో లింకులు ఫాలో అయ్యారంటే మీ ఖాతాలో డబ్బులు అన్ని ఖాళీ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. టెక్నాలజీ సహాయంతో ఈజీగా సైబర్ మోసాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. చాలా మందికి డబ్బు అత్యవసరం అయినప్పుడు ఆన్లైన్ లోన్ తక్షణ పరిష్కారంగా కనిపిస్తుంది. అయితే, కొంతమంది మోసగాళ్లు  తక్షణ అవసరం నుంచి లాభం పొందడానికి పొంచి ఉంటారనీ ...రుణం తీసుకోవడానికి ముందస్తుగా మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు అన్నారు ..రుణం మంజూరు చేయడానికి డబ్బులు అడగడం అనేది అంటే స్కామ్ అని ..ఎవరూ రెస్పాండ్ కావొద్దని పోలీసులు చెబుతున్నారు. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ! 

• మీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.. ఆశపడకండి, అనుమానించండి.

• లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి. మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. 

• అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.

• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.

• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.

• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

• "ఇంస్టాగ్రామ్" లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడుగుతున్నాడా? మరి ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తే పంపాడా? తెలుసుకోండని సూచిస్తున్నారు

తాము మోసపోయామని ఏ మాత్రం అనుమానం ఉన్నా.. వెంటనే  NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు.టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కూడా కాల్ చేయవచ్చు. 


ఇటీవలి కాలంలో ప్రతీ రోజూ వందల్లో కేసులు నమోదవతుున్నాయి. వాటిలో కొన్ని ఎవరూ ఊహించనన్ని నేరాలు ఉన్నాయి. 

రామగుండం లోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి వాట్సాప్ లో తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది బాధితుడు ఆ కాల్ లిఫ్ట్ చేసాక అటువైపు ఉన్న అమ్మాయి న్యూడ్ గా ఉండి ఆ కాల్ రికార్డ్ చేసింది డబ్బులు ఇవ్వాలని బెదిరించగా బాధితులు పట్టించుకోలేదు, తర్వాత మరొక వ్యక్తి ఫోన్ చేసి నేను ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ అని  మాట్లాడుతున్నాను మీ మీద కంప్లైంట్ వచ్చింది మీ వీడియో యూట్యూబ్ లో  పెట్టకుండా ఉండాలి అంటే డబ్బులు చెల్లించాలి అంటూ మాయమాటలు చెప్పి బాధితులు వద్ద నుంచి 1,70,000 కొట్టేశారు. ఇలాంటి కారణాలతో బ్లాక్ మెయిల్ చేసే ముఠాలు చాలా ఉన్నాయి. అందుకే పోలీసులు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే చాలా  వరకూ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా బయటపడవచ్చు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget