అన్వేషించండి

Warangal News : వరంగల్ జిల్లాలో విషాదం-ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని ముంగేసిన చెరువు

Warangal News : వరంగల్ జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెరువులో జారిపడి మరణించారు.

Warangal News : ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల బంధాన్ని ఓ చెరువు మింగేసింది. ఒకర్ని కాపాడే ప్రయత్నంలో మరొకరు అలా ముగ్గురు చెరువులో మునిగిపోయారు. వరంగల్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.  మృత్యువు ఎప్పుడు  ఏ రూపంలో వస్తుందో అంచనా వేయడం అసాధ్యం. అలాంటి ఘటన ఆదివారం వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చిన్నగురిజాలలోని ఓ చెరువులో పడి ఒకే కుటుంబానికి(Family) చెందిన ముగ్గురు చనిపోయారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోతున్న మనవడిని కాపాడేందుకు ప్రయత్నించిన తాతా, మనవడు ఇద్దరూ మునిగిపోయారు. తన తండ్రి, కొడుకును కాపాడేందుకు ప్రయత్నించిన బాలుడి తండ్రి కూడా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు జలసమాధి అవ్వడంతో గ్రామంలో విషాదం అలముకుంది. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.  

Warangal News : వరంగల్ జిల్లాలో విషాదం-ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని ముంగేసిన చెరువు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 

చిన్నగురిజాలలో చెరువులో జారిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టిస్తుంది. ఒకరిని రక్షించేందుకు మరొకరు అలా వెళ్లి మొత్తం ముగ్గురూ ప్రాణాలు విడిచారు. ముందు కాళ్లు కడుక్కునేందుకు కృష్ణమూర్తి(65), అతని మనవడు దీపక్(12)తో కలిసి చెరువులో దిగాడు. కృష్ణమూర్తి చెరువులోకి జారిపడటంతో మనవడు కాపాడేందుకు ప్రయత్నించి అతడు నీటిలో పడిపోయాడు. తన తండ్రి, కుమారుడిని కాపాడేందుకు చెరువులోకి దిగిన నాగరాజు(35) కూడా నీటిలో మునిగిపోయాడు. ముగ్గురూ చెరువులో పడి ఊపిరాడక చనిపోయారు. ఈ ఘటన సమాచారంపై అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మూడు మృతదేహాలను బయటకు తీశారు.

Also Read: Jaggayyapet Accident: జగ్గయ్యపేటలో ఘోర ప్రమాదం, ఆర్నెల్ల పాప సహా ఐదుగురు మృతి

కుటుంబ సభ్యులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే 

ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న దుగ్గొండి పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుగ్గొండి ఎస్సై నవీన్, నర్సంపేట శాసనసభ్యులు పెడ్డి సుదర్శన్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పోలీసులను అడిగి ప్రమాద విషయాలు తెలుసుకున్నారు.  కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వారికి ధైర్యం చెప్పారు. అలాగే కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని మాటిచ్చారు. 

Also Read: ATM Thieves Nellore: ఈ ఏటీఎం గజ దొంగలు డబ్బులు మాత్రం కొట్టేయరు, మరేం చేస్తారో చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
Neeraj Chopra Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
Anil Ravipudi: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
Neeraj Chopra Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
Anil Ravipudi: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Anchor Suma: మరోసారి వెండితెరపై అలరించబోతోన్న యాంకర్‌ సుమ - ప్రియదర్శి హీరోగా ఆమె కీలక పాత్రలో 'ప్రేమంటే' చిత్రం
మరోసారి వెండితెరపై అలరించబోతోన్న యాంకర్‌ సుమ - ప్రియదర్శి హీరోగా ఆమె కీలక పాత్రలో 'ప్రేమంటే' చిత్రం
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
JEE Main 2024: జేఈఈ మెయిన్‌ 2025 సెషన్-1 అడ్మిట్‌కార్డులు విడుదల - పరీక్ష వివరాలు ఇవే!
జేఈఈ మెయిన్‌ 2025 సెషన్-1 అడ్మిట్‌కార్డులు విడుదల - పరీక్ష వివరాలు ఇవే!
Embed widget