అన్వేషించండి

Mancherial News: ఆస్తి కోసం అత్తమామలపై అల్లుడి కాల్పులు - మంచిర్యాల జిల్లాలో ఘటన

Telangana News: అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి భార్యను వేధించాడు. చివరకు డబ్బు కోసం అత్తమామలపైనే కాల్పులు జరిపాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.

Son In law Shooting On Wife Parents in Macherial: మంచిర్యాల జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో అత్తమామలపై వారి అల్లుడు మంగళవారం అర్ధరాత్రి కాల్పులు జరిపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోమాస నరేందర్ అనే వ్యక్తి తన మామ గోలేటి శంకర్, అత్త, భార్యపై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. వారు అతని వద్ద నుంచి తప్పించుకొని పారిపోయారు. నరేందర్ కరీంనగర్ లోని ఓ విస్తరాకుల కంపెనీలో పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం భార్యను అదనపు కట్నం తేవాలని కొట్టి ఇంటికి పంపాడు. మంగళవారం సాయంత్రం సాలిగాంకు వచ్చిన నరేందర్ భూమి అమ్మి డబ్బులు చెల్లించాలని భార్య, అత్తమామలపై ఒత్తిడి చేశాడు. వారు వినకపోవడంతో వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో వారు అతని నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి కోసమే తమ అల్లుడు నరేందర్ తమపై కాల్పులు జరిపాడని అత్తమామలు తెలిపారు. బుల్లెట్లు గోడకు తగిలాయని.. తాము ప్రమాదం నుంచి బయటపడ్డామని అన్నారు. కాల్పులు జరిపిన అనంతరం నరేందర్ పారిపోయాడని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నట్లు ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు.

Also Read: Bandi Sanjay: బండి సంజయ్‌పై కోడి గుడ్లతో దాడి, పోలీసులపై ఆగ్రహం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget