అన్వేషించండి

Nizamabad News: నేనెందుకు ఎఫ్ఐఆర్ చేస్తా- అమ్మాయి బంధువులకు ఏం సంబంధం? శ్రీకాంత్ కేసులో పోలీసుల ఆడియో వైరల్!

Nizamabad News: 3 నెలల క్రితం అదృశ్యమై పది రోజుల క్రితం అస్తిపంజరంగా దొరికిన శ్రీకాంత్ డెత్ మిస్టరీ కేసును పోలీసులు ఇప్పటికీ ఛేదించలేకపోయారు.

Nizamabad News: నిజామాబాద్ జిల్లా బోధన్ లో మూడు నెలల క్రితం ఓ యువకుడు అదృశ్యం అయ్యాడు. అయితే ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పి కేసు నమోదు చేసుకొమ్మని కోరగా.. వారు స్పందించలేదు. దీంతో తల్లిదండ్రులు కూడా అలాగే ఉండిపోయారు. కానీ 10 రోజుల క్రితం ఓ చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో ఓ అస్తి పంజరం లభ్యం అయింది. అయితే సదరు యువకుడి బ్యాగు అక్కడే ఉండడంతో చనిపోయిందని అతడే అని నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారే తప్ప ఇప్పటికీ అతడి డెత్ మిస్టరీని పోలీసులు ఛేదించలేకపోయారు. అయితే ఏసీపీ నిర్లక్ష్యమే ఇందుకు కారణం అంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

నిజామాబాద్ జిల్లా బోధన్ లో యువకుడి మృతి మిస్టరీ కేసు ఇప్పటికీ వీడలేదు. మూడు నెలల క్రితం శ్రీకాంత్ అనే యువకుడు అదృశ్యం అయ్యాడు. అయితే శ్రీకాంత్ కి ఓ అమ్మాయితో ఎఫైర్ ఉంది. ఇద్దరివీ వేరువేరు కులాలు. గతంలో అమ్మాయి తరఫు బంధువులు... శ్రీకాంత్ ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శ్రీకాంత్ అదృశ్యం అయిన తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు తెలిపి ఫిర్యాదు కూడా చేశారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని శ్రీకాంత్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. 

అంతా బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ వల్లే..

అతడు ఇంటి నుంచి కనిపించకుండా పోయిన 80వ రోజు పసుపు కుంట చెరువు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఉన్న ఓ అస్తి పంజరాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అదృశ్యం అవడంతో.. ఇతడి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. అంతా కలిసి సంఘటనా స్థలానికి చేరుకోగా.. చెట్టుకు అస్తి పంజరం, ఆ పక్కనే శ్రీకాంత్ బ్యాగు ఉన్నాయి. దీంతో అది శ్రీకాంత్ మృతదేహమేనని కుటుంబ సభ్యులు, పోలీసులు భావించారు. ఆ తర్వాత అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే తమ కుమారుడు అదృశ్యం అయ్యాడని చెప్పగానే పోలీసులు స్పందించి ఉంటే తమ కొడుకు ప్రాణాలతో ఉండేవాడని చెబుతున్నారు. ముఖ్యంగా బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కేసును ఛేదించాలని డిమాండ్ చేస్తున్నారు. 

నాకెందుకు ఫోన్ చేసిర్రు - బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్

కేసు విచారణ ఎక్కడ వరకు వచ్చిందని శ్రీకాంత్ బంధువు ఒకరు బోధన్ ఏసీపీకి ఫోన్ చేయగా.. ఆయన ఇలా మాట్లాడారు. "మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసే ఎస్సైకే మీరు ఫోన్ చేయాలి. నాకేం సంబంధం లేదు. అయినా మనకేం మ్యాజిక్ పవర్స్ లేవు. చేయాల్సిందంతా చేసినం. మనం ఏం చేస్తం. వాడంతట వాడే బయటకు రావాలి. మీరేం పిటిషన్ ఇచ్చిర్రు. దేని మీద ఎఫ్ఐఆర్ చేయాలి. నేనెందుకు చేస్త ఎఫ్ఐఆర్. అది ఏమీ చేయలేము. మీరు ఆరోపిస్తున్న అమ్మాయి తరఫు వాళ్లకు ఈ కేసుకు ఏం సంబంధం లేదు. వాళ్లదే తప్పని నువ్వు ఇప్పటికీ భావిస్తూ అది నీ మూర్ఖత్వం. అర్థమైందా. నువ్వోసారి వచ్చి నన్ను కలువు" అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aadhaar Forgery: ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget