By: ABP Desam | Updated at : 30 Sep 2023 03:19 PM (IST)
Edited By: jyothi
మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు - భారీగా దొరికిన నోట్ల కట్టలు ( Image Source : Pixabay )
Nalgonda News: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిచారు. ఈక్రమంలోనే వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీ సాయి నగర్లో ఎమ్మార్వో ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. మహేందర్రెడ్డి అక్రమాస్తులు రూ.4.75 కోట్లుగా అధికారులు గుర్తించారు. ఓ పెట్టెలో దాచి ఉంచిన సుమారు రెండు కోట్ల రూపాయల నగదును అధికారులు గుర్తించారు.
కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న స్థిర, చరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అలాగే భారీగా బంగారం సహా పలు ఆస్తి పత్రాలను పట్టుకున్నారు. వాటన్నిటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలోనే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో మహేందర్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం
UP Crime: టెస్ట్ చేస్తుండగా పేలిన గన్, మహిళ తలలోకి బులెట్ - పోలీస్ స్టేషన్లోనే ఘటన
Mexico Voilent Clash: మెక్సికోలో గ్యాంగ్స్టర్లు గ్రామస్థులకు మధ్య కొట్లాట, 11 మంది మృతి
Hyderabad Crime News : అప్పు తీర్చలేదని దంపతుల హత్య- హైదరాబాద్లో దారుణం
తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం
Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
Naa Saami Ranga song: నా సామి రంగ - మాసీ & క్యాచీ సాంగ్తో వచ్చిన నాగార్జున
Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా
Samantha: సమంత గ్లామర్ తగ్గిందా? అబ్బే ఏం లేదు - డెనిమ్ లుక్లో ఆ ఫోటోలు చూశారా?
/body>