అన్వేషించండి

Macherial: వీఆర్ఏ గొంతు కోసి హత్య, తహసీల్దార్ ఆఫీసులోనే దారుణం

Mancherial: ఓ రెవెన్యూ ఉద్యోగి హత్యకు గురి కావడం జిల్లాలో సంచలనం అయింది. వ్యక్తిగత కక్షలతో వీఆర్‌ఏ హత్య జరిగిందా లేదా ఏదైనా రెవెన్యూ సంబంధిత లావాదేవీనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

VRA Murder in Mancherial District: మంచిర్యాల జిల్లాలో (Mancherial) ఓ ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి (Kannepalli) ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్ఏ హత్యకు (VRA Murder) గురయ్యాడు. కొత్తపల్లి వీఆర్‌ఏ (Kothapalli VRA) అయిన దుర్గం బాబును గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న దుర్గం బాబును స్థానికులు గుర్తించి పరిశీలించగా.. అప్పటికే అతను కదల్లేని స్థితిలో ఉన్నాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. 

అయితే, ఓ రెవెన్యూ ఉద్యోగి హత్యకు గురి కావడం జిల్లాలో సంచలనం అయింది. వ్యక్తిగత కక్షలతో వీఆర్‌ఏ హత్య (VRA Murder) జరిగిందా లేదా ఏదైనా రెవెన్యూ సంబంధిత లావాదేవీనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అధికారుల మధ్య విబేధాలతో అది హత్యకు దారి తీసిందా అనే కోణంలో కూడా పోలీసులు హత్య చోటుచేసుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

దుర్గం బాబు కొత్తపల్లికి (Kothapalli) గ్రామ రెవెన్యూ సహాయకుడు (VRA)గా పని చేస్తున్నాడు. మంచిర్యాల జిల్లా (Mancherial District) కన్నెపల్లి తహసీల్దార్‌ (Kannepalli MRO Office) కార్యాలయంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులను పిలిపించి వారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్నది పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని సీఐ బాబురావు వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా చంపేస్తామని బెదిరిస్తున్నారని దుర్గం బాబు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదే విషయంపై గతంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. అతనే దుర్గం బాబును హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

గతంలోనూ తహసీల్దార్ ఆఫీసుల్లో దాడులు
తహసీల్దార్ ఆఫీసులపై దాడులు జరిగడం ఇదేం మొదటిసారి కాదు. హైదరాబాద్ శివారులో తహసీల్దార్ విజయా రెడ్డిపై పెట్రోల్ పోసిన ఘటన కొన్నేళ్ల క్రితం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గతేడాది మెదక్ జిల్లా శివ్వం పేటలో తహసీల్దార్ పై రైతులు డీజిల్ పోసిన ఘటన చోటు చేసుకుంది. సకాలంలో తహసీల్దార్ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల విద్యుత్ షాక్ తో ప్రాణాలు పోగొట్టుకున్న రైతుకు బీమా డబ్బులు రాలేదని ఆరోపిస్తూ రైతులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి తహసీల్దార్ పై దాడికి ప్రయత్నించారు. ఆఖరికి హైదరాబాద్ షేక్ పేటలో ఎమ్మార్వోపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. గద్వాల విజయలక్ష్మి నగర మేయర్ కాక ముందు ఆమె అనుచరులతో కలిసి బెదిరించారని ఆయన అప్పట్లో అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget