అన్వేషించండి

Kamareddy News : రైతు భూమిలో అటవీ మొక్కలు - పురుగు మందు తాగిన రైతు !

అటవీ అధికారులు, గిరిజనుల మధ్య వివాదాలు ఆగడంలేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ గిరిజన రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.

Kamareddy News :  కామారెడ్డి జిల్లాలో అటవీ అధికారులు వేధిస్తున్నారంటూ ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నo చేసిన ఘటన కలకలం రేపుతోంది. లింగంపేట మండలం నల్ల మడుగు పెద్ద తండాలో ధరావత్ రాములు ప్రాణం తీసుకోబోయారు.  ధరావత్ రాములు నాయక్‌కు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూమిని పంపిణీ చేసి పట్టాలు ఇచ్చారు. అప్పటి నుండి రాములు నాయక్ ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ... జీవనం కొనసాగిస్తున్నాడు. 

కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీ - భర్తీ చేయాలని మోదీకి కేటీఆర్ లేఖ !

రైతు భూమిలో అటవీ అధికారుల మొక్కలు 

అయితే  అటవీ శాఖ అధికారులు రాములు నాయక్‌కు చెందిన వ్యవసాయ భూమి అటవీ శాఖకు సంబంధించినదoటూ.. మొక్కలు నాటేందుకు వచ్చారు. మొక్కలు నాటడానికి జేసీబీతో గుంతలు తీస్తుండగా విషయం తెలుసుకున్న రాములు నాయక్ ఆందోళనకు గురయ్యాడు. అటవీ శాఖ అధికారులకు ఆ భూమి నాదే అంటూ చెప్పుకొచ్చారు. కానీ అధికారులు ఏ మాత్రం వినకుండా ఇది అటవీ శాఖకు చెందిన భూమి అని ఇది సాగు చేయొద్దని రాములు నాయక్ కు తేల్చి చెప్పారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహం ఏమిటి ? మౌనమే ఫైనలా ?

ఆవేదనతో పురుగు మందు తాగిన రైతు

ప్రభుత్వo ఇచ్చిన భూమిలో సాగుచేసుకుంటే ఇప్పుడు వచ్చి ఉన్నఫలంగా చెట్లు నాటడమెంటని రైతు ప్రశ్నించారు. అధికారులకు ఎంత చెప్పినా వినలేదు. దీంతో  తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే రాములు నాయక్ ను తండావాసులు చికిత్స కోసం కామారెడ్డిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాములు నాయక్‌కు జీవనాధారమైన వ్యవసాయ  భూమిని అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్లే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని గ్రామస్తులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని రాములు నాయక్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

బండి సంజయ్ వర్సెస్ నిరంజన్ రెడ్డి - రైతుల కష్టాలకు కారణం మీరంటే మీరని లేఖలు

అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు 

ఇటీవలి కాలంలో అటవీ భూముల విషయంలో గిరిజనలుకు.. అటవీ అధికారులుక మధ్య అనేక రకాలుగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే తరచూ ఘర్షణలు మాత్రం ఆగడం లేదు.  ఈ అంశంపై ప్రజా ప్రతినిధులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Embed widget