అన్వేషించండి

Hyderabad: కొన్నేళ్లుగా సహజీవనం, అతని కోరికను ఒప్పుకోని ఆమె.. చివరికి దారుణం

తనతో సహజీవనం కొనసాగించడం లేదనే అక్కసుతో ఓ మహిళపై పెట్రోల్‌ పోసి ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటన బుధవారం కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధాలు, సహజీవనాలు చివరికి ఎలాంటి అనర్థాలకు దారి తీస్తాయో చాటే మరో ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. సహజీవనం చేయాలని బలవంతం చేయగా ఓ మహిళ ఒప్పుకోనందుకు ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. వయసు పైబడిన స్థితిలో ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలివీ..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తనతో సహజీవనం చేయడం లేదనే అక్కసుతో ఓ మహిళపై పెట్రోల్‌ పోసి ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటన బుధవారం కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. కూకట్‌ పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన 50 ఏళ్ల మహిళ, ఇద్దరు పిల్లలతో కలిసి జగద్గిరి గుట్టలో నివాసం ఉంటోంది. ఆమెకు కడపకు చెందిన వెంకటేశ్వర్లు అనే 55 ఏళ్ల వ్యక్తితో కొద్ది సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. వీరు ఇద్దరు కొంత కాలం నుంచి సహజీవనం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె స్థానికులతో మాట్లాడుతున్న సందర్భాల్లో ఆమెను ఇతను అనుమానించేవాడు. సూటిపోటి మాటలతో తరచూ వేధించేవాడు. ఆ వేధింపులు భరించలేక ఆమె కూకట్‌ పల్లి ప్రకాష్‌ నగర్‌లోని మరో ఇంటికి మారింది. వెంకటేశ్వర్లు అక్కడికి కూడా వచ్చి ఆమె ఉంటున్న చోటుకు వచ్చి తనతోనే కలిసి ఉండాలని మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు.

ఎన్నిసార్లు కోరినా మహిళ ఒప్పుకోకపోవడంతో ఆమెపై వెంకటేశ్వర్లు కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్రమైన కాలిన గాయాలతో మహిళ అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. ఇంట్లోనే కాలిపోవడంతో మంటలు వెంకటేశ్వర్లుకు కూడా అంటుకున్నాయి. దీంతో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మంటల్లో కాలిపోతున్న సమయంలో ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడాన్ని స్థానికులు గమనించారు. హుటాహుటిన వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపు తలుపులు పగల కొట్టి గాయాలపాలైన నిందితుడిని సమీపంలోని అస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని మృతి... ఫస్టియర్ లో ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్య ..!

Read Also: కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం... వడ్డీ వ్యాపారులు వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం

Also Read: మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget