అన్వేషించండి

ED Searches : తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడు, ఎంబీఎస్ జ్యువెలర్స్ శాఖల్లో సోదాలు

ED Searches : హైదరాబాద్, విజయవాడలోని ఎంబీఎస్ జ్యువెలర్స్ కు చెందిన శాఖల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తుంది.

ED Searches : తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడు పెంచింది. పలు సంస్థలపై వరుసదాడులు చేస్తుంది. హైదరాబాద్, విజయవాడలో సోమవారం ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తుంది. MBS జ్యువెలర్స్ లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి.  2021లోనే MBS జ్యువెలర్స్ కు సంబంధించిన రూ.365 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ సోదాలు చేస్తుంది.  సోమవారం తెల్లవారు జామున 6 గంటల నుంచి ఏకకాలంలో హైదరాబాద్, విజయవాడలో తనిఖీలు చేస్తుంది.  ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్, ముసద్దిలాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోదాలు నిర్వహిస్తోంది. 

మనీలాండరింగ్ కేసు 

2016 నవంబర్ 8వ తేదీ తర్వాత ఎంబీఎస్ బ్యాంకు ఖాతాల్లో రూ 500, రూ.1000 డీమోనిటైజ్ నోట్లను రూ. 111 కోట్ల మేర జమ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మనీలాండరింగ్ నివారణ చట్టం కింద కేసులు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. కైలాష్ చంద్ గుప్తా, అతని కుమారులు చార్టర్డ్ అకౌంటెంట్ సంజయ్ సర్దాతో కలిసి  పెద్ద మొత్తంలో 
మనీలాండరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముసద్దిలాల్ సంస్థ నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించారని ఈడీ గుర్తించింది.  

ముందస్తు బెయిల్ 

బంగారం కొనుగోళ్లలో అక్రమాలపై ఈడీ నమోదు చేసిన కేసులో ఎంబీఎస్‌ జ్యువెలర్స్‌ డైరెక్టర్‌ సుఖేశ్‌ గుప్తాకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను ఇటీవల మంజూరు చేసింది. సుఖేశ్‌ గుప్తాపై మనీలాండరింగ్‌ ఆరోపణలు రావడంతో 2014లో ఈడీ కేసు నమోదు చేసింది.  ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో తనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటూ సుఖేశ్‌ గుప్తా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.సురేందర్‌ ధర్మాసనం షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను గ్రాంట్ చేసింది. ఈడీ పిలిచినప్పుడు తప్పనిసరిగా విచారణకు హాజరు రావాలని, పాస్‌పోర్ట్‌ సరెండర్‌ చేయాలని ఆదేశించింది. రూ.2 లక్షల పూచీకత్తు కోర్టుకు సమర్పించాలని తెలిపింది. సుఖేశ్‌ గుప్తాపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించరాదని, బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు కోసం ఈడీ హైకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం తెలిపింది. 

Also Read : Nama Nageswara Rao : టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ షాక్, నామా ఆస్తులు అటాచ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Bangladesh Cricket: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
FIR at home: బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
Embed widget