అన్వేషించండి

Guntur News : ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది, కృష్ణా నదిలో ఇద్దరు యువకులు గల్లంతు

Guntur News : గుంటూరు జిల్లాలో కృష్ణా నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నదిలో మునిగిపోయారు. ఒకరి ఆచూకీ దొరకగా, మరొకరి కోసం డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.

Guntur News : గుంటూరు జిల్లాలో కృష్ణానదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విజయవాడ నిడమానూరుకు చెందిన కొప్పుల మురళి అలియాస్ నాని (19), బొడ్డుల నాగేంద్రబాబు (21) నదిలో ఈతకు వెళ్లి మునిగిపోయారు. కొప్పుల మురళిని స్థానిక మత్స్యకారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు. నాగేంద్రబాబు ఆచూకీ కోసం APSDRF, పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

కరీంనగర్ జిల్లా చింతకుంట లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోలెరో వ్యాన్ బైక్ ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు చందు, మహేష్ బాబుగా పోలీసులు గుర్తించారు. హర్ష అనే యువకుడు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హర్ష చికిత్స పొందుతున్నారు. ప్రమాదం విషయం తెలిసిన బాధితుల కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. 

Guntur News : ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది, కృష్ణా నదిలో ఇద్దరు యువకులు గల్లంతు

పెళ్లి రోజునే ప్రమాదం 

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మాండగడలో విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఉమేశ్‌ అనే వ్యక్తి తన పెళ్లి రోజు కావడంతో భార్యతో గుడికి వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపి పనినిమిత్తం మహారాష్ట్రకు బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామ సమీపంలోని రహదారిపై వెనక నుంచి వాహనం ఢీకొట్టడంతో ఉమేశ్ అక్కడిక్కడే చనిపోయాడు. ఏడాది పూర్తయిన సందర్భంగా పెళ్లి వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే ఇలా జరగడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. భార్యను గుడికి తీసుకెళ్లేటపుడు హెల్మెట్‌ ధరించిన ఉమేశ్ ఊరు వెళ్లేటప్పుడు హెల్మెట్‌ మరిచిపోవడంతో తలకు గాయాలై చనిపోయాడు. హెల్మెట్‌ ఉంటే ప్రాణాలు నిలిచేదని స్థానికులు అంటున్నారు. పెళ్లి వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

పల్నాడులో ఘోర ప్రమాదం

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో మొదట ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆపై ఆసుపత్రికి తరలించగా మరో వ్యక్తి చనిపోయినట్లు సమాచారం. శ్రీశైలం వెళ్లి శివయ్య దర్శనం చేసుకుని వస్తున్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Tesla in India: టెస్లా ఇండియా వచ్చేసింది. డ్రైవింగ్ ఎలా ఉందో తెలుసా..?
టెస్లా ఇండియా వచ్చేసింది. డ్రైవింగ్ ఎలా ఉందో తెలుసా..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABPSunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vamsi Video: సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
సత్యవర్థన్‌ను వంశీ ఇంటికి తీసుకెళ్లిన అనుచరులు - సంచలన వీడియో రిలీజ్ చేసిన టీడీపీ
Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Tesla in India: టెస్లా ఇండియా వచ్చేసింది. డ్రైవింగ్ ఎలా ఉందో తెలుసా..?
టెస్లా ఇండియా వచ్చేసింది. డ్రైవింగ్ ఎలా ఉందో తెలుసా..?
Telangana Highcourt: వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
వాదనలు వినిపిస్తూ చనిపోయిన లాయర్ - తెలంగాణ హైకోర్టులో విషాదం
Telangana Indiramma Illu Latest News: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Amritha Aiyer: అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
అరెరే అమృతా... ఇంతందంగా ఉంటే ప్రేక్షకులు చూడరా
Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.