అన్వేషించండి

Kakinada News: కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం - ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి

Andhrpradesh News: కాకినాడ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన మరమ్మతులు చేస్తున్న వారిపై దూసుకెళ్లగా.. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Four Died in Accident in Kakinada: కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన లారీ మరమ్మతులు చేస్తున్న వారిపై ఓ ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా నుంచి బాపట్ల వైపు వస్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో రహదారి పక్కనే నిలిపి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది ముగ్గురితో పాటు అదే మార్గంలో అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కాగా, ప్రమాదం జరిగిన తర్వాత బస్ డ్రైవర్ ఆపకుండా బస్సును అలాగే రాజమహేంద్రవరం వైపు తీసుకెళ్లాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లగ్జరీ బస్సును వెంబడించి పట్టుకున్నారు. మృతులు దాసరి ప్రసాద్, దాసరి కిశోర్, బండి నాగయ్య, దిమ్మిలి రాజుగా గుర్తించారు. వీరంతా బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెం వాసులుగా గుర్తించినట్లు సీఐ శేఖర్ బాబు, ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

అనంతలో బొలెరో బోల్తా

మరోవైపు, అనంతపురం జిల్లాలోనూ ఓ బొలెరో వాహనం బోల్తా పడి 40 మందికి గాయాలయ్యాయి. వజ్రకరూరు నుంచి పాల్తూరుకు మిర్చి తోటలో పని చేయడానికి కూలీలు బొలెరోలో బయల్దేరారు. వీరి వాహనం ఉరవకొండ సమీపంలోకి రాగానే వెనుక టైర్ పేలి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రైవేట్ వాహనాల ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని మెరుగైన వైద్యం కోసం అనంత ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించినా రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Ayyanapatrudu News: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏడోసారి గెలుస్తారా ?  అనకాపల్లిలో మాజీ మంత్రికి గెలుపు సాధ్యమేనా ?

టాప్ హెడ్ లైన్స్

Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
Nizamabad Youtuber Vaishnavi husband Haribabu murder: నిజామాబాద్‌లో రివేంజ్ మర్డర్ - యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబు దారుణ హత్య!
నిజామాబాద్‌లో రివేంజ్ మర్డర్ - యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబు దారుణ హత్య!
Keesara Police Station ACB Trap: కీసర చెరువు వద్ద ఏసీబీ హైవోల్టేజ్ ఆపరేషన్ - రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, సీఐ! అసలు పట్టించింది బిర్యానీనే!
కీసర చెరువు వద్ద ఏసీబీ హైవోల్టేజ్ ఆపరేషన్ - రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ, సీఐ! అసలు పట్టించింది బిర్యానీనే!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Embed widget