అన్వేషించండి

Jagitial: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానన్న స్వామీజీ.. శవం దగ్గర మంత్రాలు, పూజలు.. చివరికి ఏమైందంటే..!

ఏకంగా చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ ఓ బాబా ముందుకొచ్చాడు . పూజలు చేస్తానని చెప్పడంతో జనం కూడా అతని మాటలు నమ్మి శవాన్ని అప్పగించారు. పోలీసులు ఆ బాబాను అరెస్టు చేశారు.

కాలం వేగంగా పరిగెడుతూ రోజుకో కొత్త ఆవిష్కరణ ప్రపంచాన్ని పలకరిస్తున్న రోజుల్లో కూడా బాబాలు, స్వామీజీలు పేట్రేగిపోతున్నారు. మారుమూల ప్రాంతాల్లో జనాల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని రెచ్చిపోతున్నారు. ప్రజలు కూడా స్వామీజీల మాయమాటలను చాలా సులభంగా నమ్మేస్తున్నారు. ఫేక్ బాబాలు చెప్పే మాటలకు ఇట్టే వారి బుట్టలో పడిపోతున్నారు. ఇందుకు నిదర్శనమే తాజాగా జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన. ఏకంగా చనిపోయిన వ్యక్తిని బతికిస్తానంటూ ముందుకొచ్చాడు ఓ బాబా. పూజలు చేస్తానని, దాంతో శవానికి మళ్లీ ప్రాణం వస్తుందని చెప్పడంతో జనం కూడా అతని మాటలు నమ్మి ఓ శవాన్ని అప్పగించారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాబాను అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్‌కు చెందిన ఒర్సు రమేశ్​అనే వ్యక్తి అనారోగ్యంతో గురువారం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయాడు. దీంతో బంధువులు శవాన్ని టీఆర్ నగర్‌లోని ఇంటికి తీసుకుని వచ్చారు. అయితే, మృతుడి ఇంటికి దగ్గర్లోనే ఉండే కొమ్మరాజుల పుల్లేశ్, ఆయన భార్య సుభద్ర దంపతులు మంత్రాలు వేయడం వల్లే రమేశ్ ​చనిపోయాడనే పుకారు రేగింది. దీంతో వారిపై దాడి చేసి బంధువులు తాళ్లతో కట్టేశారు. 

Also Read: Jagitial: పెద్దపులిని చూపిస్తానని ఆశపెట్టి పిల్లల్ని తీసుకెళ్లిన తల్లి.. ఏడుస్తూ తిరిగొచ్చిన చిన్న కొడుకు.. గ్రామస్తులు షాక్

అయితే, మంత్రాలు వేసి రమేశ్‌ను మళ్లీ బతికిస్తానని పుల్లేశ్​ చెప్పడంతో బంధువులు భార్యాభర్తల కట్లు విప్పారు. శవం వద్దకు వచ్చిన పుల్లేశ్​దాని ముందే పూజలు మొదలు పెట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పుల్లేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రమేశ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటనే బంధువులు ఎదురుతిరిగారు. మంత్రాలు వేస్తే రమేశ్  బతుకుతాడని, తమకు ఆ మృతదేహాన్ని అప్పగించాలని కరీంనగర్ రహదారిపై బంధువులు ధర్నాకు దిగారు.

డాక్టర్లు పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే మృతదేహాన్ని దహనం చేసేది లేదని, కొమ్మరాజుల పుల్లేశ్‌ను తమకు అప్పగిస్తే మళ్లీ బతికించుకుంటామని బంధువులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు టీఆర్ నగర్‌ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బంధువులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.

Also Read: Weather Updates: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఏపీలో కూడా ఈ ప్రాంతాల్లో.. వాతావరణశాఖ హెచ్చరిక

Also Read: Dead Body In Fridge: ఫ్రిజ్‌లో రిటైర్డ్ టీచర్ మృతదేహం.. పెన్షన్‌ డబ్బుల కోసం ఓ మనవడి నిర్వాకం.. పోలీసులు షాక్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget