అన్వేషించండి

Bhuvanagiri murder: భర్తను ఇలా కూడా చంపుతారా? ప్రొఫెషనల్ కిల్లర్సూ సరిపోరు -ఈ భువనగిరి భార్య ఖతర్నాక్ !

Crime News: భువనగిరి జిల్లాలో ఓ భార్య భర్తను హత్య చేసింది . ఎలా చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది.

Bhuvanagiri Women murdered her husband: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. స్పాట్  లో బైక్ ఉన్న వ్యక్తి చనిపోయాడు. విషయం తెలిసి ఆయన భార్యతో పాటు ఇతర బంధువులు అంతా శోకాండాలు పెట్టి ఏడ్చారు. ఆయన భార్య అయితే చెప్పాల్సిన పని లేదు. ఇత తన జీవితం ఏమయిపోయిందో భగవంతుడా అని ఏడ్చినామె ఏడ్చినట్లే ఉంది. అన్ని పనులు అయిపోయాయి. అందరూ రోడ్డు ప్రమాదమే అనుకున్నారు. కానీ పోలీసులు అనుకోలేదు. అక్కడే కథ మలుపు తిరిగింది.                  

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి పేరు వస్తువుల స్వామి. అతనికి పెళ్లి అయింది. భార్యతో సరిపడటం లేదు. కానీ పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు మొదట దీన్ని రోడ్డు ప్రమాదమనే అనుకున్నారు. కానీ అసలు ప్రమాదం చేసిన వాహనం ఏంటో తెలియలి కదా అని దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించి చివరికి.. ఓ కారు ఢీ కొట్టిందని నిర్దారించుకున్నారు. ఆ కారు ఓనర్ ను ముందు అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకేమీ తెలియదని..తాను కారును బాడుగకు ఇచ్చానని చెప్పాడు.                     

ప్రమాదం జరిగిన రోజున కారు ఎవరు బాడుగకు తీసుకున్నారో తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. మొదట వారు నిజాలు చెప్పలేదు. కానీ అబద్దాలు చెప్పాలనుకుని కంగారు పడ్డారు. దాంతో పోలీసులకు డౌట్ వచ్చింది. తమదైన స్టైల్లో విచారిస్తే అది ప్రమాదం కాదని.. కావాలని చేసిన హత్య అని స్పష్టం అయింది. అసలేం జరిగిందో పోలీసులు వారి దగ్గర నుంచే పూర్తి సమాచారం రాబట్టారు. వీళ్లు చెప్పిన వివరాలు.. దొరికిన క్లూస్ అన్నీ కలిపి చూస్తే విషయం అర్థమైపోయింది. వెంటనే వెళ్లి వస్తువుల స్వామి భార్యను అదుపులోకి తీసుకున్నారు.                       

వస్తువుల స్వామి భార్య . భర్తను వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. తన సోదరుడితో కలిసి పెద్ద స్కెచ్ వేసింది. పనుల కోసం స్వామి  కాటేపల్లి  రోడ్డులో ఎక్కువగా ప్రయాణం చేస్తూంటాడని.. ఆ రోడ్డులో అతనిని యాక్సిడెంట్ చేస్తే.. పనైపోతుదంని అనుకున్నారు. వెంటనే.. కొంత మంది సుపారీ గ్యాంగ్ ను మాట్లాడుకుని తమ ప్లాన్ అమల్లోకి పెట్టారు. అద్దెకారుతో కాపు కాసి.. స్వామిని బలంగా ఢీకొట్ట  హత్య చేశారు. మొత్తం వివరాలు తెిలయడంతో స్వామి భార్యతో పాటు బావమరిది, సుపారి కిల్లర్స్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జైలుకు పంపించారు. ఈ కేసులో వాళ్లు స్వామిని చంపడానికి ప్లాన్ చేసిన వైనం చూసి పోలీసులు నివ్వెరపోయారు.                   

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
Kamareddy Crime News: నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
గులాబీ దళం రీలోడెడ్ - కేసీఆర్ ప్రక్షాళన పర్వం.. పాత నేతలకు చెక్, యువతకు జై!
Crime News: చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
చిత్తూరు జిల్లాలో దారుణం, జర్నలిస్టును కత్తితో నరికి హత్య చేసిన రౌడీ షీటర్!
Punjab Crisis: పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
పంజాబ్‌ ప్రభుత్వమూ బీజేపీ ఖాతాలోకి మారుతోందా? - అక్కడా విలీన వ్యూహం అమలు కాబోతోందా?
Telangana 10th Class Results: రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల, కేశవరావు చేతుల మీదుగా రిజల్ట్స్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
Infosys Campus: విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
విశాఖలో ఇన్ఫోసిస్‌ క్యాంపస్.. 20 ఎకరాలు భూమి కేటాయింపు.. రూ.750 కోట్ల ప్రాజెక్టుతో 7 వేల జాబ్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Embed widget