అన్వేషించండి

Gold Price: లక్ష రూపాయల మార్క్ చేేరాక బంగారం ధరలు ఎందుకు పెరగడం లేదు, దీనికి కారణాలు ఏంటీ ?

Gold Rate Today | ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు దాదాపు 1 శాతం తగ్గాయి. స్పాట్ బంగారం ధర 0.8 శాతం తగ్గడంతో ఔన్స్‌కు 3314.99 డాలర్లుగా ఉంది. లక్ష చేరిన బంగారం దూకుడు తగ్గించింది.

Gold Price In India | భారతదేశ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా ఏప్రిల్ 22న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.1 లక్ష మార్క్ దాటింది. అయితే, ఏప్రిల్ నెలాఖరు నాటికి లేదా అక్షయ తృతీయ వరకు బంగారం ధర 1 లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ముందుగానే సూచించారు. ఆ వెంటనే బంగారం ధరలు హెచ్చుతగ్గులు నమోదువుతుంది. ఇండియన్ బులియన్ అసోసియేషన్ ప్రకారం, మంగళవారం (ఏప్రిల్ 29న) బంగారం ధర 0.8 శాతం పడిపోయి 10 గ్రాములకు రూ.97,970కి చేరుకుంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే, బంగారం ధరలో దాదాపు 1 శాతం దిగొచ్చింది. స్పాట్ గోల్డ్ ధర 0.8 శాతం పడిపోయి ఔన్స్‌కు 3,314.99 డాలర్లకు చేరుకుంది. అయితే అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం పడిపోయి డాలర్‌కు 3,325కి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ల ప్రభావంతో ఇన్వెస్ట్ మెంట్‌కు మార్గంగా బంగారంపై పెట్టుబడి పెట్టారు. టారిఫ్ లకు బ్రేక్ ఇవ్వడంతో బంగారానికి డిమాండ్ ఉన్నా, ఇన్వెస్ట్ మెంట్ తగ్గడంతో ధరలు లక్ష మార్క్ నుంచి దిగొచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధర పతనం 

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ కు డిమాండ్ తగ్గడం, గ్లోబల్ మార్కెట్లో పెట్టుబడిదారుల సానుకూల వైఖరి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇటీవల భారతదేశం సహా అనేక అగ్ర భాగస్వామ్య దేశాల నుండి అమెరికన్ టారిఫ్‌లకు బదులుగా అనేక మెరుగైన ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. భారతదేశంతో త్వరలోనే వ్యాపార ఒప్పందాలు జరుగవచ్చని, ఇక్కడ పసిడికి ఉన్న డిమాండ్ కారణమని పేర్కొన్నారు. 

అంతేకాకుండా, అమెరికన్ వస్తువులపై కొన్ని టారిఫ్‌లను తొలగించడానికి చైనా తీసుకున్న నిర్ణయం సైతం మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించినట్లు భావిస్తున్నారు. అమెరికన్ ప్రభుత్వం కూడా ఆటో టారిఫ్‌లను తగ్గిస్తుందని, దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి.

ఆకాశం నుండి కిందకు వస్తున్న బంగారం ధర

ఎల్‌కెపిసెక్యూరిటీస్‌లో వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జితేన్ త్రివేది మాట్లాడుతూ.. వ్యాపార సంబంధాలలో ఉన్న నెలకొన్న ఒత్తిడి తగ్గడానికి కారణం అమెరికా టారిఫ్‌లపై చర్చలకు అనేక దేశాలకు అవకాశం కలిగింది. దాంతోపాటు చైనా, అమెరికా దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలు త్వరలోనే జరుగుతాయని అమెరికన్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్ లో మార్పులకు కారణం అయింది. మార్కెట్లో పెట్టుబడులకు బంగారంపై ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనను కొందరు విరమించుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కూడా సాధ్యం అవుతుందని నిపుణులు అంచనా వేయడంతో బంగారంలో సురక్షిత పెట్టుబడి అనే యోచనను కాస్త తగ్గించింది.

పెట్టుబడిదారులలో భయం పోయిన వెంటనే బంగారం వంటి సురక్షిత పెట్టుబడులలో మనీ ఇస్వెస్ట్ ఆలోచన నుండి బయటకు వచ్చేశారు. బంగారం డిమాండ్ ఈ విధంగా తగ్గడంతో తాత్కాలికంగా బంగారం ధర కాస్త దిగొచ్చాయి. కానీ పెళ్లిళ్ల సీజన్ ఉంటే మాత్రం మరికొన్ని రోజులు లక్ష మార్కు వద్దే విక్రయాలు జరుగుతాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయం,  అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి వల్ల ఇటీవల బంగారం ఔన్స్‌ 3,500.05 డాలర్లకు చేరుకుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget