అన్వేషించండి

Stock Market update: ఎరుపెక్కిన మార్కెట్లు..! సెన్సెక్స్‌ 1687, నిఫ్టీ 509, బ్యాంకు నిఫ్టీ 1,339 పాయింట్లు పతనం

శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు మహా పతనం అయ్యాయి. ఒక్కరోజే రూ.6.55 లక్షల మేర సంపద ఆవిరైంది. ప్రతి సూచీ మూడు శాతానికి పైగా నష్టాలు చవిచూసింది.

స్టాక్‌ మార్కెట్లు ఎరుపెక్కాయి..! నష్టాల బాటలో మదుపరి బక్కచిక్కిపోయాడు. కళ్లముందే లక్షల కోట్ల విలువ పతనం అవ్వడంతో విలవిల్లాడాడు. మొత్తంగా ఈ వారమంతా నష్టాల బాటలోనే పయనించాయి. సోమవారంతో పోలిస్తే శుక్రవారం నాటి పతనం మదుపర్లను భయపెట్టింది. బెంచ్‌మార్క్‌, సెక్టోరల్‌ సూచీలన్నీ మూడు శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 1687, నిఫ్టీ 509 పాయింట్ల మేర పతనం అయ్యాయి.

  • క్రితం రోజు 58,795 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం 58,795 వద్ద మొదలైంది. ఆరంభం కాగానే కరోనా కొత్త వేరియెంట్‌ భయం పట్టుకోవడంతో సూచీ ఒక్కసారిగా నేల చూపులు చూసింది. ఇంట్రాడే కనిష్ఠమైన 56,993ను తాకింది. చివరికి 1687 పాయింట్ల నష్టంతో 57,107 వద్ద ముగిసింది.
  • గురువారం 17,536 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఉదయం 17,338 వద్ద ఆరంభమైంది. 16,985 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 509 పాయింట్ల నష్టంతో 17,026 వద్ద ముగిసింది.
  • ఇక బ్యాంకు నిఫ్టీ మరింత ఒడుదొడుకులకు లోనైంది. 3.58 శాతం నష్టపోయింది. ఉదయం 36,830 వద్ద ఆరంభమైన సూచీ ఇంట్రాడేలో 35,904 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1,339 పాయింట్లు పతనమై 36,025 వద్ద ముగిసింది.
  • నిఫ్టీ 50 కంపెనీల్లో 46 నష్టపోగా 4 మాత్రమే లాభాల్లో ముగిశాయి. సిప్లా 7.23 శాతం పెరిగింది. డాక్టర్‌ రెడ్డీస్‌, దివిస్‌ ల్యాబ్‌, నెస్లేఇండియా లాభపడ్డాయి.  జేఎస్‌ డబ్ల్యూస్టీల్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో, అదానీ పోర్టులు, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఆరు నుంచి ఏడు శాతం వరకు నష్టపోయాయి.

Also Read: IPO Allotment Status: ఎంత ట్రై చేసినా ఐపీవో కేటాయించడం లేదా..? ఇలా చేస్తే బెటర్‌!!

Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్‌ కొనాలా? వద్దా? మార్కెట్లలో జోరైతే లేదు మరి!

Also Read: Vintage Cars: వింటేజ్ కార్లను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్.. ఎందుకంటే?

Also Read: Latent View Analytics Ltd: 3 రోజుల్లో రూ.14,972కు రూ.38,304 లాభం..!

Also Read: Cryptocurrency Survey: క్రిప్టోను నియంత్రించొద్దు ప్లీజ్‌..! సర్వేలో 54% మంది స్పందన ఇది

Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget