అన్వేషించండి

Upcoming MPV Launch in India: ఫ్యామిలీల కోసం పెద్ద ఎలక్ట్రిక్ కార్లు కావాలనుకుంటున్నారా? - త్వరలో మూడు ఈవీ ఎంపీవీలు లాంచ్!

MG Electric MPV: మనదేశంలో రానున్న కాలం మూడు మంచి ఎలక్ట్రిక్ ఎంపీవీ కార్లు లాంచ్ కానున్నాయి.

MPV Launch in India: ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడే వారు వాహనంలో సౌకర్యాన్ని కోరుకుంటారు. ఫ్యామిలీకి సౌకర్యంగా ఉండాలంటే కారు పెద్దగా ఉండాల్సిందే. ఫ్యామిలీలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న వ్యక్తులు కారు కొనుగోలు చేసేటప్పుడు ఎంపీవీ కోసం చూస్తారు. మీరు కూడా పెద్ద ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే భారతదేశంలో త్వరలో విడుదల కానున్న మూడు ఎంపీవీల (మల్టీ పర్పస్ వెహికల్స్) గురించి తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్
దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ దృష్ట్యా అనేక కంపెనీలు ఈ విభాగంలో కార్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దేశంలో టాటా ఎక్కువ పట్టును కలిగి ఉంది. ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో భారతీయ మార్కెట్లో తమ పరిధిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎంజీ మోటార్, మారుతీ సుజుకీ, టయోటా వంటి పెద్ద కంపెనీల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు రానున్న కాలంలో భారతీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఎంపీవీలను విడుదల చేయబోతున్నాయి.

ఎంజీ ఎలక్ట్రిక్ ఎంపీవీ (MG Electric MPV)
ఇటీవల జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో ఎంజీ మోటార్ టై అప్ వార్తలు వెలుగులోకి వచ్చాయి. చాలా మీడియా నివేదికల ప్రకారం ఈ రెండు కంపెనీలు కలిసి 2026 సంవత్సరం నుంచి భారతీయ మార్కెట్లో అనేక మోడళ్లను విడుదల చేయాలని ఆలోచిస్తున్నాయి. ఈ మోడళ్లలో రెండు ఎలక్ట్రిక్ కార్లను కూడా చేర్చవచ్చు.

మారుతి సుజుకి వైఎంసీ (Maruti Suzuki YMC)
మారుతి సుజుకీ భారత మార్కెట్లో ఇంకా ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు. కంపెనీ తన మొదటి ఈవీ మారుతి సుజుకి ఈవీఎక్స్‌ని 2025 ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. 2026 సంవత్సరంలో మారుతి తన మొదటి ఎంపీవీని కూడా మార్కెట్లోకి తీసుకురాగలదని వార్తలు వస్తున్నాయి.

టయోటా ఎలక్ట్రిక్ ఎంపీవీ (Toyota EV MPV)
ఏప్రిల్ నెల ప్రారంభంలో టయోటా... మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. ఈ జపనీస్ కార్ల కంపెనీ 2025లో మిడ్ సైజ్ ఈవీని భారత మార్కెట్లోకి తీసుకురావచ్చని వార్తలు వస్తున్నాయి. అలాగే మారుతి సుజుకి వైఎంసీ ఎలక్ట్రిక్ కారు కూడా 2026 సంవత్సరంలో మార్కెట్లోకి రావచ్చు.

మరోవైపు భారత దేశ వాహన తయారీ కంపెనీలు టాటా మోటార్స్, మహీంద్రా రాబోయే కొద్ది సంవత్సరాలలో అనేక కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను రూపొందించి మార్కెట్లోకి తీసుకురానుంది. టాటా ప్రస్తుత ప్లానింగ్ గురించి చెప్పాలంటే త్వరలో టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. 2024 జూన్ నాటికి మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ కూడా మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. పంచ్.ఈవీని రూపొందించిన యాక్టీ.ఈవీ ప్లాట్‌ఫారమ్‌పైనే టాటా కర్వ్ ఈవీని కూడా కంపెనీ తయారు చేయనుంది. టాటా తీసుకొస్తున్న ఈ కొత్త ఆర్కిటెక్చర్ అన్ని రకాల వాహనాల సైజులు, డ్రైవ్‌ట్రెయిన్ సెటప్‌లను (ఎఫ్‌డబ్ల్యూడీ, ఆర్‌డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ) సపోర్ట్ చేస్తుంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
తక్కువ ధరలో టాటా హారియర్ ఈవీ AWD వేరియంట్: ఫియర్ లెస్+ QWD 75 లాంచ్, ఫీచర్లు ఇవే!
Automatic Climate Control: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటే ఏంటీ? ఈ ఫీచర్‌‌తో 10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అంటే ఏంటీ? ఈ ఫీచర్‌‌తో 10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే
అమ్మకాల్లో హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా హవా! దూసుకుపోతున్న టూ-వీలర్ సేల్స్
అమ్మకాల్లో హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా హవా! దూసుకుపోతున్న టూ-వీలర్ సేల్స్
ఈవీ మార్కెట్లో చతికిలబడ్డ BaaS విధానం: తక్కువ ధర ఉన్నా బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌పై విముఖత!
ఈవీ మార్కెట్లో చతికిలబడ్డ BaaS విధానం: తక్కువ ధర ఉన్నా బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌పై విముఖత!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget