By: ABP Desam | Updated at : 07 Sep 2023 01:22 PM (IST)
సముద్రంలో చిక్కుకున్న తమిళ మత్స్యకారులు- 10 మందిని రక్షించిన విశాఖ కోస్టు గార్డు సిబ్బంది
విశాఖ సముద్ర తీరానికి సమీపంలో తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు చిక్కుకుంది. ఇంజిన్ ఫెల్యూర్ కారణంగా 200 నాటికల్ మైల్ దూరంలో చిక్కుకుపోయారు జాలర్లు. పది మంది సాయం కోసం ఎదురు చూశారు.
బిక్కుబిక్కుమంటూ సముద్రం మధ్యలో తమిళనాడు మత్స్యకారులను విశాఖ కోస్టుగార్డు సిబ్బంది రక్షించారు. వారిని సురక్షితంగా తీరానికి చేర్చారు.
IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్ రిసెర్చ్ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
Breaking News Live Telugu Updates: బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్ విల్లా లడ్డూ
Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జీవీఎల్ కీలక వ్యాఖ్యలు, ఉద్యోగులకు కాస్త ఊరట!
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్ప్రైజ్ అదిరింది
/body>