అన్వేషించండి

రెండు నెలల్లోనే రెండో ప్రమాదం- అచ్యుతాపురం సెజ్‌లో ఏం జరుగుతోంది?

రెండు నెలల క్రితం ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసిన ప్రభుత్వ యంత్రాంగం తర్వాత సైలెంట్ అయిపోయింది. తాత్కాలికంగా ఫ్యాక్టరీ మూసివేసి... అప్పుడు జరిగిన దుర్ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశించింది.

జూన్ మూడు... అంటే కరెక్ట్‌గా రెండు నెలల క్రితం... అదే పరిశ్రమలో అదే ప్రమాదం. అప్పుడు మూడు వందల మంది అస్వస్థతకు గురైతే ఇప్పుడు యాభై మంది అనారోగ్యం పాలయ్యారు. అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ పరిశ్రమలో తరచూ జరుగుతున్న ప్రమాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి. 

రెండు నెలల క్రితం ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసిన ప్రభుత్వ యంత్రాంగం తర్వాత సైలెంట్ అయిపోయింది. తాత్కాలికంగా ఫ్యాక్టరీ మూసివేసి... అప్పుడు జరిగిన దుర్ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. తర్వాత ఆ విచారణ ఏమైందనేది బయటకు రాలేదు. ఇంతలోనే మరోసారి గ్యాస్ లీక్‌ అవ్వడంతో అనేక అనుమానాలు నెలకొన్నాయి. 

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఉన్న సెజ్‌లోని జూన్ మూడో తేదీ సాయంత్ర ఇలాంటి ప్రమాదమే జరిగింది. విష వాయులు లీక్ కావడంతో మూడు వందల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. విషయవాయువు లీక్ కావడానికి కారణాలు తెలుసుకునే కంపెనీ మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. 

నిపుణల కమిటీ వచ్చి పరిశ్రమను పరిశీలించి నివేదిక ఇచ్చేవరకు కంపెనీ మూసివేయాలని అధికార పార్టీ ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు డిమాండ్ చేశారు. ఆయనతోపాటు మంత్రి అమర్‌నాథ్‌, ఎంపీ డాక్టర్ సత్యవతి కంపెనీలోకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. గ్యాస్ లీక్ పై ఆరా తీశారు. 

పరిశ్రమ అధికారులతో మాట్లాడిన మంత్రి అమర్‌నాథ్‌... లీకేజీపై స్పష్టత రాలేదని తేల్చారు. దీంతో ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రెండు కంపెనీల్లో ఉద్యోగులే ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారన్నారు. విషవాయువులు ఎక్కడ నుంచి వ్యాపించాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.

ఇదంతా జరిగినప్పటికీ ఆ కమిటీ ఏం తేల్చింది. కంపెనీ మళ్లీ ఎప్పుడు తెరిచారన్న విషయం మాత్రం బయటకు రాలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పుడే కఠినమైన చర్యలు తీసుకునే ఉంటే మరోసారి ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉండేది కాదన్నది వారి వాదన. ఇలా అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దుర్ఘటన తరచూ జరుగుతున్నాయన్నది ప్రతిపక్షాల విమర్శ. రెండు ప్రమాదాలు జరిగిన కంపెనీపై కేసులు పెట్టకపోవడాన్ని తప్పుపడుతున్నాయి విపక్షాలు.   

అందుకే ఇలాంటి ప్రమాదాలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్‌గా కనిపిస్తుందని విమర్శలు చేస్తున్నాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Embed widget