అన్వేషించండి

రెండు నెలల్లోనే రెండో ప్రమాదం- అచ్యుతాపురం సెజ్‌లో ఏం జరుగుతోంది?

రెండు నెలల క్రితం ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసిన ప్రభుత్వ యంత్రాంగం తర్వాత సైలెంట్ అయిపోయింది. తాత్కాలికంగా ఫ్యాక్టరీ మూసివేసి... అప్పుడు జరిగిన దుర్ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశించింది.

జూన్ మూడు... అంటే కరెక్ట్‌గా రెండు నెలల క్రితం... అదే పరిశ్రమలో అదే ప్రమాదం. అప్పుడు మూడు వందల మంది అస్వస్థతకు గురైతే ఇప్పుడు యాభై మంది అనారోగ్యం పాలయ్యారు. అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ పరిశ్రమలో తరచూ జరుగుతున్న ప్రమాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి. 

రెండు నెలల క్రితం ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసిన ప్రభుత్వ యంత్రాంగం తర్వాత సైలెంట్ అయిపోయింది. తాత్కాలికంగా ఫ్యాక్టరీ మూసివేసి... అప్పుడు జరిగిన దుర్ఘటనపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. తర్వాత ఆ విచారణ ఏమైందనేది బయటకు రాలేదు. ఇంతలోనే మరోసారి గ్యాస్ లీక్‌ అవ్వడంతో అనేక అనుమానాలు నెలకొన్నాయి. 

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఉన్న సెజ్‌లోని జూన్ మూడో తేదీ సాయంత్ర ఇలాంటి ప్రమాదమే జరిగింది. విష వాయులు లీక్ కావడంతో మూడు వందల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై అధికార ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. విషయవాయువు లీక్ కావడానికి కారణాలు తెలుసుకునే కంపెనీ మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. 

నిపుణల కమిటీ వచ్చి పరిశ్రమను పరిశీలించి నివేదిక ఇచ్చేవరకు కంపెనీ మూసివేయాలని అధికార పార్టీ ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు డిమాండ్ చేశారు. ఆయనతోపాటు మంత్రి అమర్‌నాథ్‌, ఎంపీ డాక్టర్ సత్యవతి కంపెనీలోకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. గ్యాస్ లీక్ పై ఆరా తీశారు. 

పరిశ్రమ అధికారులతో మాట్లాడిన మంత్రి అమర్‌నాథ్‌... లీకేజీపై స్పష్టత రాలేదని తేల్చారు. దీంతో ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రెండు కంపెనీల్లో ఉద్యోగులే ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారన్నారు. విషవాయువులు ఎక్కడ నుంచి వ్యాపించాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.

ఇదంతా జరిగినప్పటికీ ఆ కమిటీ ఏం తేల్చింది. కంపెనీ మళ్లీ ఎప్పుడు తెరిచారన్న విషయం మాత్రం బయటకు రాలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పుడే కఠినమైన చర్యలు తీసుకునే ఉంటే మరోసారి ప్రమాదం జరిగేందుకు ఆస్కారం ఉండేది కాదన్నది వారి వాదన. ఇలా అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దుర్ఘటన తరచూ జరుగుతున్నాయన్నది ప్రతిపక్షాల విమర్శ. రెండు ప్రమాదాలు జరిగిన కంపెనీపై కేసులు పెట్టకపోవడాన్ని తప్పుపడుతున్నాయి విపక్షాలు.   

అందుకే ఇలాంటి ప్రమాదాలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్‌గా కనిపిస్తుందని విమర్శలు చేస్తున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget