అన్వేషించండి

Volunteer Letter: ప్రజలను సోమరిపోతులను చేయొద్దు...ప్రజాసమస్యలపై దృష్టి పెట్టండి ... వైరల్ అవుతున్న వాలంటీర్ లేఖ

పథకాలపై కాకుండా ప్రజాసమస్యలపై సీఎం దృష్టి పెట్టాలని వాలంటీర్ రాసిన లేఖ వైరల్ అయ్యింది. సంక్షేమ పథకాలతో ప్రజలను సోమరిపోతులను చేయ్యొద్దంటూ లేఖలో పేర్కొన్నారు.

ప్రజలను సోమరిపోతులను చేయెుద్దంటూ ఓ వాలంటీర్ లేఖ రాశారు. పింఛను నిబంధనలను మార్చేశారని, ఈ-కేవైసీ అవ్వకపోవడం వల్ల తీసుకోలేకపోయారని వాలంటీర్ ఆవేదన చెందారు. ఆ బకాయి పింఛన్ ను ఈ నెల ఇవ్వవద్దన్నారని లేఖలో తెలిపారు.  పదెకరాల భూములు ఉన్నవారికి పింఛను అందుతుందని, కానీ ఎంతోమంది నిరుపేదలు పింఛన్లు అందడంలేదన్నారు. అనేక పథకాలు తీసుకువచ్చి ప్రజలకు నేరుగా డబ్బులిస్తున్నారని, ప్రజలను సోమరిపోతులను చేయొద్దని లేఖలో తెలిపిపారు. అది మంచిది కాదన్నారు. సమస్యల మీద దృష్టిసారించి, యువతకు మంచి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలని కోరారు. నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలని శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌ పేట మండలం రావిచెంద్రి గ్రామ సచివాలయానికి చెందిన గ్రామ వాలంటీర్ చిట్టివలస కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ  సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

ప్రజాసమస్యలపై దృష్టిపెట్టండి

సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పథకాలపై కాక ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని ఆయన లేఖలో కోరారు. వేల రూపాయలు జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వాలంటీర్లకు రూ.5 వేల జీతం ఇస్తున్నారని ఇవి పెట్రోలుకూ సరిపోవట్లేదన్నారు. ఉద్యోగభద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. 

Also Read: Central Varsities Jobs:సెంట్రల్ యూనివర్సిటీల్లో 6,229 జాబ్స్.. 10 లోగా నోటిఫికేషన్.. కేంద్ర మంత్రి వెల్లడి

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా

చిత్తూరు జిల్లాలో  74 మంది వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా కలకలం రేపింది. సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు శుక్రవారం నిరసన చేశారు. గ్రామపంచాయతీకి ఈవోగా ఉన్న అధికారిపై చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరు కామని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తున్నారని పాకాల మండలంలోని వాలంటీర్లు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈవోను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 74 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామని తెలిపారు. ఈవో తమను అసభ్య పదజాలంతో దూషించారని, మానసికంగా వేధించారని ఆరోపించారు. ఆమెపై ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లపై స్థానిక నేతలు పెత్తనాలు మానుకోవాలని ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

 

Also Read: DGP Vs Chintamaneni : అన్నీ తప్పుడు కేసులే ..కోర్టుల్లో నిరూపించగలరా ? డీజీపీ సవాంగ్‌కు చింతమనేని ప్రశ్న..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

PBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షోPunjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024Hardik Pandya Failures | PBKS vs MI మ్యాచ్ లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాండ్యా | ABP DesamAshutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Infosys Q4 Results: ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
ఇన్ఫోసిస్‌కు బంపర్‌ లాభాలు, ఒక్కో షేర్‌కు రూ.28 డివిడెండ్‌
Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?
PBKS vs MI Match Highlights: ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
ఐపీఎల్‌లో టాస్‌ ఫిక్స్ అవుతుందా! పంజాబ్‌, ముంబై మ్యాచ్‌లో ఏం జరిగింది?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Embed widget