అన్వేషించండి

Singayya Family: జగన్‌ను కలిసిన సింగయ్య భార్య - తర్వాత లోకేష్‌ మనషులపై ఆరోపణలు - ఈ డ్రామాలేంటని చంద్రబాబు ప్రశ్న

YSRCP: సింగయ్య కుటుంబం జగన్ ను కలిసిన తర్వాత లోకేష్ మనుషులపై ఆరోపణలు చేశారు . హత్యారాజకీయాలు చేసి ఇన్ని డ్రామాలు చేసేవాళ్లను తాను ఎప్పుడూ చూడలేదని సీఎం అన్నారు.

Singhaiah family met Jagan:  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని  ఆయన కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబం కలిసింది. తాడేపల్లిలోని జగన్ ఇంటికి వైసీపీ నేతలు సింగయ్య కుటుంబాన్ని తీసుకు వచ్చారు. వారికి జగన్ ఓదార్పు మాటలు చెప్పారు. తాను అండగా ఉంటానన్నారు. 

బయటకు వచ్చిన సింగయ్య భార్య లూర్దూమేరీ తన భర్త సింగయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రకటించారు. నా భర్తను అంబులెన్స్ లో ఎవరో ఏమో చేశారు, అందుకే చనిపోయి ఉంటాడని మాకు అనుమానంగా ఉందన్నారు. చిన్న చిన్న గాయాలకే మా ఆయన ఎలా చనిపోతాడు? .సింగయ్య చనిపోయాక మంత్రి లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికొచ్చి  మమ్మల్ని ఇబ్బంది పెట్టారన్నారు. అప్పటివరకు బాగా మాట్లాడిన వ్యక్తి అంత సడన్ గా ఎలా చనిపోతాడని ఆమె ప్రశ్నించారు. కొందరు వైసీపీ వాళ్లు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్దాం అంటే వద్దని అంబులెన్స్ లోనే తీసుకెళ్లారని ఆరోపించారు.  

మనుషుల్ని చంపేసి .. డ్రామాలాడుతున్నారని సింగయ్య భార్యను పిలిపించుకుని అలా చెప్పించారని సీఎం చంద్రబాబు కుప్పంలో విమర్శించారు. తన జీవితంలో ఇన్ని రాజకీయ డ్రామాలు ఎప్పుడూ చూడలేదన్నారు. హత్యా రాజకీయాలు చేస్తూ.. తప్పుడు పనులు చేసే వారి గురించి ప్రజలే ఆలోచించాలన్నారు. 

సింగయ్య భార్య ఆస్పత్రిలో బాగా మాట్లాడారని చెప్పారు.  మళ్లీ అంబులెన్స్ లో ఏదో చేశారని చెప్పారు.  ఈ విషయాలను టీడీపీ సోషల్ మీడియా ప్రశ్నించారు. దళిత కుటుంబం పెద్ద మరణానికి కారణమవడమే  కాకుండా ఇప్పుడు ఆయన భార్యతోనూ రాజకీయాలు చేయించి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య ఎవరి కారు కింద పడి చనిపోయారన్న సంగతి మొదట్లో స్పష్టత లేదు. జగన్ ర్యాలీ వెళ్లిపోయిన తరవాత రోడ్డు పక్కన డివైడర్ చెట్ల పక్కన ఆయనను పడేసి వెళ్లిపోయారు. తర్వాత పోలీసులు అంబులెన్స్ ను పిలిపించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి జగన్ కాన్వాయ్ లోని కారు కాదని..  వేరే కారు ఢీకొట్టిందని కారు నెంబర్ కూడా ప్రకటించారు. తన కారు ఢీకొట్టిందని జగన్ కూడా ప్రకటించలేదు. వైసీపీ నేతలు కూడా ప్రకటించలేదు. ఐదు రోజుల తర్వాత వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత జగన్ ఒప్పుకున్నారు. తన కారు కిందే పడ్డారని అందుకే తర్వాత రోజు పది లక్షల సాయం చేయమని ఆదేశించానని చెప్పారు.   అసలు జగన్ కారు కింద పడిన విషయం వీడియోలు వచ్చే వరకూ చెప్పని వైసీపీ నేతలు..  ఇప్పుడు .. కుటుంబసభ్యులను జగన్ ఇంటికి పిలిపించుకుని .. మీడియాతో అలా చెప్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget