అన్వేషించండి

RSS Leader Ram Madhav: రామమందిరంపై కాంగ్రెస్‌ రాజకీయాలు! ధర్మమంటే ఒక మతం కాదు!

Ayodhya Ram Mandhir: రామమందిర ప్రారంభోత్సవం ఎన్నిలక కోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు చాలా అసంబద్ధమైన వ్యాఖ్యలు అన్నారు బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి వారణాశి రామ్‌ మాధవ్‌.

Ram Madhav on Ayodhya Ram Mandhir: అమలాపురం: రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు చెప్పడం వాళ్లపార్టీ నిర్ణయం అన్నారు బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి వారణాశి రామ్‌ మాధవ్‌ (Ram Madhav). దీనిపై తాము అభిప్రాయం చెప్పనక్కర్లేదని, ఇదంతా రాజకీయం, ఎన్నిలక కోసం చేస్తున్నారన్న చేస్తున్న వ్యాఖ్యలు చాలా అసంబద్ధమైన వ్యాఖ్యలు అన్నారు. ఈ వ్యాఖ్యలు ద్వారా మహత్తరమైన జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ (Congress) వాళ్లే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది రాజకీయం కాదు అని చెప్పడం కోసమే అన్ని పార్టీ వాళ్లను, అన్ని వర్గాల ప్రజలను, ఉద్యోగస్తుల నుంచి సామాన్య ప్రజల వరకు పిలవడం జరిగిందన్నారు. రాజకీయం చేయదలచుకుంటే కాంగ్రెస్‌ పార్టీ వాళ్లకు, కమ్యునిష్టులకు ఆహ్వానం పంపించి ఎందుకు పిలుస్తారని ప్రశ్నించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కానీ, సోనియా గాంధీ కానీ వాళ్లు ఏ వైఖరితో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో ఉండే నాయకులు, ఇతర కార్యకర్తలు, ఇతర పార్టీల్లో ఉన్నవారు దేశంలో అనేక మంది ఈ రోజు రామమందిర నిర్మాణాన్ని స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈ వైఖరిని కాంగ్రెస్‌ పార్టీ వాళ్లే స్వీకరించడం లేదన్నారు. సీతారాం ఏచూరి కమ్యూనిష్టు పార్టీ వారే కాబట్టి వారి ఆలోచన విధానం వేరుగా ఉండవచ్చు అన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్మించిన ఆర్‌ఎస్‌ఎస్‌ జనహిత భవనాన్ని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామితో కలిసి రామ్‌ మాధవ్‌ ప్రారంభించారు.
 
ధర్మమంటే ఒక మతం కాదు... శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి 
ధర్మమంటే ఒక మతం కాదని, మనిషి తాను ఆచరించాల్సిన పనుల పట్ల సమగ్రమైన అవగాహన కల్పించడమేనని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా ఆవిష్కరించిన జనహిత భవనం ద్వారా నూతన ఒరవడిని అందించగలదని ఆయన ఆకాంక్షించారు. అమలాపురం నిర్మించిన ఆర్‌ఎస్‌ఎస్‌ జనహిత భవనాన్ని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. 16 మండలాల కోసం అమలాపురంలో సేవా భారతి రాష్ట్రీయ సేవా సంస్థ ద్వారా జనహిత భవనాన్ని ప్రారంభించిందని, ఇది కులాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా దేశభక్తిని, ధర్మచింతన ఎలా పెంపొందిచాలన్న అవగాహన కోసమే అన్నారు.
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
Embed widget