అన్వేషించండి

RSS Leader Ram Madhav: రామమందిరంపై కాంగ్రెస్‌ రాజకీయాలు! ధర్మమంటే ఒక మతం కాదు!

Ayodhya Ram Mandhir: రామమందిర ప్రారంభోత్సవం ఎన్నిలక కోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు చాలా అసంబద్ధమైన వ్యాఖ్యలు అన్నారు బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి వారణాశి రామ్‌ మాధవ్‌.

Ram Madhav on Ayodhya Ram Mandhir: అమలాపురం: రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు చెప్పడం వాళ్లపార్టీ నిర్ణయం అన్నారు బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి వారణాశి రామ్‌ మాధవ్‌ (Ram Madhav). దీనిపై తాము అభిప్రాయం చెప్పనక్కర్లేదని, ఇదంతా రాజకీయం, ఎన్నిలక కోసం చేస్తున్నారన్న చేస్తున్న వ్యాఖ్యలు చాలా అసంబద్ధమైన వ్యాఖ్యలు అన్నారు. ఈ వ్యాఖ్యలు ద్వారా మహత్తరమైన జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ (Congress) వాళ్లే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది రాజకీయం కాదు అని చెప్పడం కోసమే అన్ని పార్టీ వాళ్లను, అన్ని వర్గాల ప్రజలను, ఉద్యోగస్తుల నుంచి సామాన్య ప్రజల వరకు పిలవడం జరిగిందన్నారు. రాజకీయం చేయదలచుకుంటే కాంగ్రెస్‌ పార్టీ వాళ్లకు, కమ్యునిష్టులకు ఆహ్వానం పంపించి ఎందుకు పిలుస్తారని ప్రశ్నించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కానీ, సోనియా గాంధీ కానీ వాళ్లు ఏ వైఖరితో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో ఉండే నాయకులు, ఇతర కార్యకర్తలు, ఇతర పార్టీల్లో ఉన్నవారు దేశంలో అనేక మంది ఈ రోజు రామమందిర నిర్మాణాన్ని స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఈ వైఖరిని కాంగ్రెస్‌ పార్టీ వాళ్లే స్వీకరించడం లేదన్నారు. సీతారాం ఏచూరి కమ్యూనిష్టు పార్టీ వారే కాబట్టి వారి ఆలోచన విధానం వేరుగా ఉండవచ్చు అన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్మించిన ఆర్‌ఎస్‌ఎస్‌ జనహిత భవనాన్ని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామితో కలిసి రామ్‌ మాధవ్‌ ప్రారంభించారు.
 
ధర్మమంటే ఒక మతం కాదు... శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి 
ధర్మమంటే ఒక మతం కాదని, మనిషి తాను ఆచరించాల్సిన పనుల పట్ల సమగ్రమైన అవగాహన కల్పించడమేనని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా ఆవిష్కరించిన జనహిత భవనం ద్వారా నూతన ఒరవడిని అందించగలదని ఆయన ఆకాంక్షించారు. అమలాపురం నిర్మించిన ఆర్‌ఎస్‌ఎస్‌ జనహిత భవనాన్ని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. 16 మండలాల కోసం అమలాపురంలో సేవా భారతి రాష్ట్రీయ సేవా సంస్థ ద్వారా జనహిత భవనాన్ని ప్రారంభించిందని, ఇది కులాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా దేశభక్తిని, ధర్మచింతన ఎలా పెంపొందిచాలన్న అవగాహన కోసమే అన్నారు.
 

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget