అన్వేషించండి

Perni Nani Wife: పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు

Andhra : మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై బియ్యం మాయం కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది.

Perni Nani wife granted anticipatory bail: సొంత గోడౌన్లలో ఉంచిన పౌరసరఫరాల శాఖకు చెందిన బియ్యం మాయం విషయంలో నమోదైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య, పేర్ని జయసుధకు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. కేసు నమోదైనప్పటి నుంచి పేర్ని జయసుధ పరారీలో ఉన్నారు. నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కావడం లేదు.

మచిలీపట్నంలో  పేర్ని జయసుధ పేరుతో గోడౌన్లు ఉన్నాయి. అందులో పౌరసరఫరాల శాఖకు చెందిన బియ్యాన్ని నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసిన బియ్యం పెద్ద మొత్తం కనిపించడం లేదని పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి  పోలీసులకు ఫిర్యాదుచేశారు. అధికారులు మొత్తం ఎంత బియ్యం ఉండాలి..ఎంత మిస్ అయిందన్నదానిపై ఆరా తీశారు. మొదట మూడున్నర వేల బస్తాలకుపైగా మిస్ అయ్యాయని గుర్తించి నోటీసులు జారీ చేశారు. 

Also Read: Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

అయితే వే బ్రిడ్జి తప్పుగా నమోదు చేయడం వల్ల బియ్యం బస్తాలు ఎక్కువగా ఉన్నట్లుగా నమోదయ్యాయని పేర్ని నాని పౌరసరఫరాల శాఖ అధికారులకు వివరణ ఇచ్చారు. కానీ అదంతా బలంగా లేకపోవడంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో .. ఫైన్ తో కలిపి రూ. కోటి 74 లక్షలకుపైగా చెల్లించారు. అయితే దొంగతనం చేసి దొరికిపోయిన తర్వాత డబ్బులు చెల్లిస్తే కేసు లేకుండా ఎలా ఉంటుందని టీడీపీ నేతుల మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడ మిస్ అయిన రైస్ ఏడువేల బస్తాలకుపైగానే ఉంటుందని తాజాగా తేల్చినట్లుగా తెలుస్తోంది. 

గోడౌన్లు తన భార్యపై ఉండటంతో పేర్ని నాని ఆమెను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న ఉద్దేశంతో కుటుంబంతో సహా ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు కూడా నోటీసులు జారీ చేశారు. వారు ఆజ్ఞాతంలో ఉండటంతో వారి ఇంటికి నోటీసులు అంటించారు. అయితే వారు హాజరు కాలేదు. బియ్యం స్కాం విషయంలో తమ తప్పేమీ లేదని.. ఒక వేళ ఉంటే పోయిన బియ్యానికి నగదు చెల్లిస్తామని పేర్ని నాని అంటున్నారు. అయితే తమను రాజకీయ కక్షలతో కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించాలని చూస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 

విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు పోలీసులు పేర్ని జయసుధకు నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణకు రావాలని పిలిచే అవకాశం ఉంది. మరో వైపు ఈ అంశంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డిని పోలీసులు అదుుపులోకి తీసుకున్నారు. ఆయనే ఫిర్యాదు దారు. తన గురించి ఎక్కడ బయటకు వస్తుందో అని ఆయన ముందుగానే ఫిర్యాదు చేసినట్లుగా తెులస్తోంది. ఇప్పటికే ఏ టు గా ఉన్న గోడౌన్ మేనేజర్‌ను కూడ ాఅరెస్టు చేశారు.              

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
తిరుపతి సంస్కృత వర్సిటీ లైంగిక వేధింపుల కేసు.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
Type-2 Diabetes Risk : స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్‌ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే
స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్‌ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Panchayat Elections: ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
ముగిసిన ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు, మద్యం దుకాణాలు బంద్! రేపు పోలింగ్
Priya Prakash Varrier: ఎల్లో బికినీలో ప్రియా వారియర్... ఫారిన్ టూరులో
ఎల్లో బికినీలో ప్రియా వారియర్... ఫారిన్ టూరులో
Embed widget