అన్వేషించండి

Ap Liquor Brands Raghurama : ఏపీ లిక్కర్ బ్రాండ్స్‌పై పరిశీలన.. ఎంపీ రఘురామకు కేంద్రం హామీ..!

ఏపీ లిక్కర్ బ్రాండ్లు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారాయని విచారణ జరిపించాలని కేంద్ర ఆరోగ్య మంత్రికి ఎంపీ రఘురామ ఈ నెల6 వ తేదీన లేఖ రాశారు. స్పందించిన కేంద్ర మంత్రి పరిశీలిస్తామని తిరిగి లేఖ పంపారు.


ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముతున్న లిక్కర్ బ్రాండ్లను పరిశీలిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సమాచారం ఇచ్చారు. ఈ నెల ఆరో తేదీన రఘురామకృష్ణరాజు మన్సుఖ్ మాండవీయకు ఏపీలో అమ్ముతున్న లిక్కర్ బ్రాండ్లు నాసిరకమైనవని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. " ఆంధ్రప్రదేశ్‌లో నాసిరకం మద్యం ముప్పు పెరిగిపోయిందని, కొన్ని బ్రాండ్లు, డిస్టిలరీలు తయారు చేస్తున్న ఇలాంటి మద్యం సేవించి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని" రఘురామ కృష్ణరాజు లేఖలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  

రోజువారీ కూలీపనులు చేసుకునే పేదలు ఎక్కువగా నాసిరకం మద్యం తాగుతున్నారని ఈ నాణ్యత లేని  మద్యం వల్ల భవన కార్మికులు,ఇతర పనులు చేసుకునే వారి పై తీవ్ర ప్రభావం పడుతోందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మద్యం విక్రయాలపై కేంద్రఆరోగ్య శాఖ నిపుణుల తో కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో రఘురామ కోరారు. నాణ్యతలేని మద్యం నమూనాలను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి దాన్ని తాగితే మధ్య మరియు దిగువ తరగతి ప్రజల ఆరోగ్యాల పై కలిగే అనారోగ్యాల పై అధ్యయనం చేయించాలని అప్పటి లేఖలో రఘురాకృష్ణరాజు సూచించారు. తన లేఖపై త్వరగా స్పందించాలని కూడా కోరారు. ఈ వ్యవహరంపై కాలయాపన చేస్తే ప్రజల ప్రాణాలకు హానీ కలిగే అవకాశం ఉంటుందన్నారు.

ఆరో తేదీన రాసిన లేఖపై కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ స్పందించారు. లేఖ అందిందని అందులోని అంశాలపై పరిశీలన జరిపి.. వివరాలను తెలియజేస్తామని మాండవీయ ఎంపీకి తెలియచేశారు. అయితే ఇది విచారణ జరిపించడానికి సిద్ధపడినట్లుగా కాదని భావిస్తున్నారు.  ప్రతి కేంద్రమంత్రి తమకు వచ్చే లేఖలు అందినట్లుగా పంపిన వారికి.. విజ్ఞప్తి చేసిన వారికి అక్నాలెడ్జ్‌మెంట్ పంపుతారు. అలా రఘురామకు కూడా లెటర్ అందినట్లుగా కేంద్రమంత్రిగా లేఖ పంపారు. అందులోని అంశాలను పరిశీలిస్తామని హమీ ఇచ్చారు. ఈ అంశంపై ఎప్పట్లోపు పరిశీలన చేస్తారో స్పష్టత లేదు. 

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విధానం మార్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్ముతున్నారు. అయితే ప్రసిద్ధి చెందిన బ్రాండ్లు ఏవీ అమ్మడం లేదు. "ఫర్ సేల్ ఓన్ల ఏపీ"కి పర్మిషన్ ఉన్న బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. అవీ కూడా రకరకాల కంపెనీల పేర్లతో ఉంటున్నాయి. ఇవన్నీ నాసిరకమైన మద్యం అని.. వాటిని అత్యధిక ధరకు అమ్ముతున్నారని రఘురామ ఆరోపిస్తున్నారు. మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకోవడంపైనా విమర్శలు చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget