అన్వేషించండి

Guntakal DRM: అవినీతి ఆరోపణలతో గుంతకల్ రైల్వే డిఆర్ఎం సహా ఏడుగురు అరెస్ట్, ఏకంగా సీబీఐ రంగంలోకి

CBI Arrest Guntakal DRM: అవినీతి ఆరోపణల కేసులో గుంతకల్లు డీఆర్ఎం‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వినీత్ సింగ్ తో పాటు మరో నలుగురు అధికారులను సిబిఐ కర్నూలులోని ఏసీబీ కోర్టుకు తరలించారు.

Cbi Arrest Guntakal Railway Drm Vineet Singh On Corruption Charges:  అవినీతి ఆరోపణలతో గుంతకల్లు డీఆర్ఎం‌(Guntakal DRM) వినీత్ సింగ్(Vineet Singh) ను సీబీఐ అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్ల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. డీఆర్ఎం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. డీఆర్ఎం వినీత్ సింగ్‌తో పాటుగా మరో నలుగురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేశారు. 

కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్లను అభివృద్ధి చేసే  గతిశక్తి పథకంలో భాగంగా  జరుగుతున్న పనుల్లో పలు బ్రిడ్జ్ ల పనులను  నిర్వహించిన కాంట్రాక్టర్లు కొంతమంది అధికారులపై ఫిర్యాదు చేయడంతో సిబిఐ రంగంలోకి దిగింది. వరుసగా 3 రోజుల పాటూ సోదాలు నిర్వహించింది. కానీ అంతకు ముందు నుండే అధికారులపై సిబిఐ ప్రత్యేక బృందం నిఘాని ఉంచింది . చివరిగా గుంతకల్  డిఆర్ఎం వినీత్ సింగ్ తో పాటు మరో నలుగురిపై U/S 61(2)sec ,7,8,9,12 అవినీతి నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయినవారిలో డివిజనల్ ఫైనాన్షియల్ మేనేజర్ ప్రదీప్ బాబు, ఇంజనీరింగ్ సెక్షన్  ఒ ఎస్ బాలాజీ,లక్ష్మీపతి రాజు,
ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్  సీనియర్ డిఈఎన్ కోఆర్డినేషన్ సౌత్  అక్కిరెడ్డి ఉన్నారు.   వీరితో పాటు ఇద్దరు కాంట్రాక్టర్లను కూడాఅదుపులోకి తీసుకున్నారు. వారిని కర్నూలు ఏసీబీ కోర్టులో జడ్జి ముందు హాజరుపరచనున్నారు.

దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఒక డిఆర్ఎం స్థాయి వ్యక్తిని అవినీతి ఆరోపణలతో ఆధారాలతో సహా అరెస్టు చేయడం ఇదే మొదటిసారి.  మొత్తం మీద రైల్వే శాఖలోని అత్యున్నత స్థాయి అధికారులు పట్టుబడటం సంచలనం కలిగించడమే కాకుండా రైల్వే శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే వారి అరెస్ట్ విషయమై  నిందితుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.  అలాగే వారి అరెస్టుకు గల కారణాలను వివరించారు.  నిందితులకు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కర్నూలు సీబీఐ కోర్టులో హాజరు పర్చారు.  మొత్తానికి కేంద్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గతిశక్తి స్కీమ్ పనుల్లో  అవకతవకలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget