అన్వేషించండి

యాసంగి ధాన్యం అమ్మకానికి తెలంగాణలో సరికొత్త విధానం

గ్లోబల్ టెండర్ ప్రక్రియ ద్వారా యాసంగిలో తడిసి ధాన్యాన్ని అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో మరో రెండు నెలల్లో వర్షకాలం పంట చేతికి రానుంది. ఇప్పటికే యాసంగిలో తడిసిన ధాన్యం గొడౌన్లలో నిల్వ ఉంది. ఇవి క్లియర్ చేయకుంటే రేపు వచ్చే పంట కొనుగోలుపై ప్రభావం పడనుంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే మాత్రం రాష్ట్రంలోనే తొలిసారి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చినట్టు అవుతుంది. 

గ్లోబల్ టెండర్ ద్వారా యాసంగి ధాన్యాన్ని అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనిపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అలా ప్రకటన వచ్చిందో లేదో అధికారులు ఆగమేఘాల మీద ప్రక్రియ పూర్తి చేశారు. దీనిపై పౌరసరఫరాల, గిడ్డంగుల మంత్రి గంగుల కమలాకర్ సంతకం కూడా అయింది. 

అన్ని దశల్లో ప్రక్రియ పూర్తైన ఈ ఫైల్ ఇప్పుడు కేసీఆర్ టేబుల్‌పైకి చేరనుంది. ఒకట్రెండు రోజుల్లో ఆయన వద్దకు ఈ ఫైల్ వెళ్లిన తర్వాత ఆయన ఆమోదం లభించిన వెంటనే టెండర్ ప్రక్రియ మొదలు కానుంది. మొదట విడతగా 25 లక్షల టన్నులను అమ్మడానికి సిద్ధమైంది ప్రభుత్వం. దీనికి త్వరలోనే సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశిస్తున్నారు అధికారులు. 

ఇలా గ్లోబల్ టెండర్ ద్వారా ధాన్యం విక్రయించడం తెలంగాణలో మొదటిసారి కానుంది. ఇప్పటికే ఈ విధానం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ ఇలా గ్లోబల్ టెండర్ విధానంలోనే మూడేళ్ల నుంచి అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే విధానం అనుసరించనున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Rythu Bharosa Funds Release 2026:తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్- రైతు భరోసా నిధులు విడుదల- స్టాటస్‌ ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్- రైతు భరోసా నిధులు విడుదల- స్టాటస్‌ ఇలా చెక్ చేసుకోండి!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Embed widget