అన్వేషించండి

యాసంగి ధాన్యం అమ్మకానికి తెలంగాణలో సరికొత్త విధానం

గ్లోబల్ టెండర్ ప్రక్రియ ద్వారా యాసంగిలో తడిసి ధాన్యాన్ని అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో మరో రెండు నెలల్లో వర్షకాలం పంట చేతికి రానుంది. ఇప్పటికే యాసంగిలో తడిసిన ధాన్యం గొడౌన్లలో నిల్వ ఉంది. ఇవి క్లియర్ చేయకుంటే రేపు వచ్చే పంట కొనుగోలుపై ప్రభావం పడనుంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే మాత్రం రాష్ట్రంలోనే తొలిసారి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చినట్టు అవుతుంది. 

గ్లోబల్ టెండర్ ద్వారా యాసంగి ధాన్యాన్ని అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనిపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అలా ప్రకటన వచ్చిందో లేదో అధికారులు ఆగమేఘాల మీద ప్రక్రియ పూర్తి చేశారు. దీనిపై పౌరసరఫరాల, గిడ్డంగుల మంత్రి గంగుల కమలాకర్ సంతకం కూడా అయింది. 

అన్ని దశల్లో ప్రక్రియ పూర్తైన ఈ ఫైల్ ఇప్పుడు కేసీఆర్ టేబుల్‌పైకి చేరనుంది. ఒకట్రెండు రోజుల్లో ఆయన వద్దకు ఈ ఫైల్ వెళ్లిన తర్వాత ఆయన ఆమోదం లభించిన వెంటనే టెండర్ ప్రక్రియ మొదలు కానుంది. మొదట విడతగా 25 లక్షల టన్నులను అమ్మడానికి సిద్ధమైంది ప్రభుత్వం. దీనికి త్వరలోనే సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశిస్తున్నారు అధికారులు. 

ఇలా గ్లోబల్ టెండర్ ద్వారా ధాన్యం విక్రయించడం తెలంగాణలో మొదటిసారి కానుంది. ఇప్పటికే ఈ విధానం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ ఇలా గ్లోబల్ టెండర్ విధానంలోనే మూడేళ్ల నుంచి అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే విధానం అనుసరించనున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Embed widget