అన్వేషించండి
Vikarabad Resorts Adventure Game: అడ్వెంచర్ గేమ్ లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకున్న సాయి
వికారాబాద్ జిల్లా గోధుమగూడలోని ఓ రిసార్ట్ లో అడ్వెంచర్ గేమ్ ఆడుతూ ఒక వ్యక్తి మరణించాడు. ఓ వస్తువును వెతకడాన్నే గేమ్ గా రిసార్ట్ నిర్వాహకులు పెట్టారు. హైదరాబాద్ కు చెందిన చాలా మంది యువకులు... వీకెండ్ కోసమని ఈ రిసార్ట్ కు వచ్చి ఈ గేమ్ లో పాల్గొన్నారు. గేమ్ లో భాగంగా... సాయి కుమార్ అనే 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బావిలోకి దూకి మరణించారు. చాలా సేపు గాలించిన తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బంది అతని మృతదేహాన్ని బయటకు తీశారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















