అన్వేషించండి
Advertisement
Vikarabad Resorts Adventure Game: అడ్వెంచర్ గేమ్ లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకున్న సాయి
వికారాబాద్ జిల్లా గోధుమగూడలోని ఓ రిసార్ట్ లో అడ్వెంచర్ గేమ్ ఆడుతూ ఒక వ్యక్తి మరణించాడు. ఓ వస్తువును వెతకడాన్నే గేమ్ గా రిసార్ట్ నిర్వాహకులు పెట్టారు. హైదరాబాద్ కు చెందిన చాలా మంది యువకులు... వీకెండ్ కోసమని ఈ రిసార్ట్ కు వచ్చి ఈ గేమ్ లో పాల్గొన్నారు. గేమ్ లో భాగంగా... సాయి కుమార్ అనే 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బావిలోకి దూకి మరణించారు. చాలా సేపు గాలించిన తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బంది అతని మృతదేహాన్ని బయటకు తీశారు.
తెలంగాణ
దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam
చెంగిచెర్లలో బండి సంజయ్ పర్యటనతో తీవ్ర ఉద్రిక్తత
ఫోన్ ట్యాప్ చేసి తన ఇంట్లో సంభాషణలూ వినేశారన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
న్యూస్
ఆటో
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets