జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. హన్మకొండ నుంచి హైదరాబాద్కు 30 మందితో వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు వెనక భాగంలో మంటలు రావటాన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే ఆప్రమత్తమై బస్సును పక్కన ఆపేశాడు. హుటాహుటిన ప్రయాణికులందరినీ కిందికి దించేశాడు. క్షణాల్లోనే మంటలు బస్సును ఆవహించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగకపోవటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పినట్టైంది. షార్ట్సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు.
Gangula Kamlakar Vs Bandi Sanjay : రాష్ట్రంలో మతకల్లోలాలు లేవు | Telangana | ABP Desam
Asaduddin Owaisi Meets Neeraj Family: పరువు హత్య చేసినవారిని ఊరుకోము | Honour Killing | ABP Desam
Protest To Stop Manchippa Project Redesign: భారీగా మోహరించిన పోలీసులు | ABP Desam
MLC Palla Rajeswar Reddy Counter: హైదరాబాద్ లో మోదీ అన్నీ అబద్ధాలే చెప్పారు | ABP Desam
Bandi Sanjay Comments Karimnagar Ektha Yatra:మదర్సాలను నిషేధిస్తాం..హిందూ రిజర్వేషన్లు తెస్తాం
Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్