అన్వేషించండి
Tragic Accident in Adriyala Coal Mines: బొగ్గు గని లోపల పైకప్పు కూలి ఐదుగురు మృతి..! | ABP Desam
Peddapalli జిల్లా Ramagundam లోని Adriyala Coal Mines లో భారీ ప్రమాదం జరిగింది. గని లోపల పైకప్పు కూలి ఐదుగురు సింగరేణి సిబ్బంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం అందింది. వీరిలో ఓ అసిస్టెంట్ మేనేజర్, నలుగురు కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















