అన్వేషించండి
Advertisement
Harish Rao: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. భార్యాభర్తలు, పిల్లలతో వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్ ఖాజీపూర్ రహదారిపై చెట్టును ఢీకొట్టింది. కుటుంబ సభ్యులు మొత్తం గాయపడ్డారు. మంగళవారం ఉదయం అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి హరీశ్ రావు స్పందించారు. కాల్ చేసి వెంటనే అంబులెన్సును రప్పించారు. ఆ కుటుంబాన్ని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి పంపించారు. మంత్రి హరీశ్ రావుకు ఆ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్థానికులు మంత్రి హరీశ్ రావు సాయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలంగాణ
కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ
దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
పాలిటిక్స్
ఓటీటీ-వెబ్సిరీస్
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets