Jagtial జిల్లాలో ఓ పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. రేపు కుమార్తె పెళ్లి ఉందనగా... ఆ అమ్మాయి తండ్రి ప్రమాదంలో మరణించారు. గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ కు చెందిన నర్సయ్యకు ఇద్దరు కుమార్తెలు. చిన్న అమ్మాయి వివాహం రేపు వారి స్వగృహం వద్దే ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైన సామాన్లు తీసుకుని వచ్చేందుకు తన అన్న కొడుకు అజయ్ తో కలిసి జగిత్యాలకు బయల్దేరారు. జాబితాపూర్ కు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన నర్సయ్య అక్కడికక్కడే మరణించారు. అజయ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పెళ్లింట తీవ్ర విషాదం నెలకొనటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Silver Filigree Art In G20 Summit: జీ20 సదస్సులో సిల్వర్ ఫిలిగ్రీ స్టాల్ ఏర్పాటు
Viral Video | Teacher Sings Lullaby For Kid: ఈ టీచర్ శృతి, స్వరం అన్నీ అద్భుతం
SI Attacks Woman About RTC Seat Issue: మహిళల మధ్య గొడవలో వచ్చి ఎస్సై దాష్టీకం
Paripurnanda Swamy Sensational Comments: సంచలన వ్యాఖ్యలు చేసిన స్వామి పరిపూర్ణానంద
Complaint For Beers In Jagital Collectorate: బీర్ల కోసం ప్రజావాణిలో ఫిర్యాదు
కాంగ్రెస్ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
IND Vs AUS: రెండో వన్డేలో తుదిజట్లు ఎలా ఉంటాయి? - భారత్ మార్పులు చేస్తుందా?
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!
Sharad Pawar: అనూహ్య పరిణామం- శరద్ పవార్ తో అదానీ భేటీ, ఫ్యాక్టరీ సైతం ప్రారంభం
/body>