హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎంపీ వినోద్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలోనే అద్భుతంగా సంక్షేమ పాలన అందిస్తున్న టీఆర్ఎస్ కు ఓటెయ్యకుండా అరాచకాలు సృష్టించే బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేస్తారని మాజీ ఎంపీ వినోద్ ప్రశ్నించారు. కేసీఆర్ సభను కేంద్రంలోని బీజేపీనే రద్దు చేయించిందని ఆరోపించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే కేంద్ర బలగాలను ఎందుకు పంపించారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేసీఆర్ అద్భుతంగా పాలిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అభివృద్ధి కోరుకునే ప్రజలు టీఆర్ఎస్ను కచ్చితంగా గెలిపిస్తారని చెప్పారు.
Fake Officer In Karimnagar: అధికారుల వద్ద నుంచే డబ్బు లాగేందుకు ప్రయత్నించిన ఆగంతుకుడు | ABP Desam
Varadhi App Launched In Karimnagar: తెలంగాణ యువత కోసమే ఈ యాప్ | RV Karnan | ABP Desam
PM Modi Plans To Reopen RFCL: యూరియా కొరత తీర్చేలా ప్రధాని మోదీ కీలక నిర్ణయం|ABP Desam
KTR Challenges Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ప్రతిపక్షంపై కేటీఆర్ విమర్శలు
Karimnagar FCI Raids : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు| ABP Desam
PM Modi Arrives In Tokyo: జపాన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
In Pics: లండన్ నుంచి దావోస్కు మంత్రి కేటీఆర్ - దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీలు
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు