అన్వేషించండి
Advertisement
Khairatabad Ganesh: ఈ ఏడాది ఏర్పాటు చేయబోయే వినాయకుడి విగ్రహం స్పెషాల్టీస్ | DNN | ABP Desam
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటై 68 ఏళ్లైంది. ఇన్నేళ్లల్లో ఇంత భారీ మట్టి విగ్రహాన్ని ఏ ఏడాదీ పెట్టలేదు. కరోనా సమయంలో గతేడాది ఏర్పాటు చేసినా అది 12 అడుగులే. ఈ ఏడాది 50 అడుగుల మట్టి విగ్రహం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు వీల్లేదని సుప్రీం ఆదేశించింది. అందుకే మట్టి విగ్రహాలకు మొగ్గు చూపారు. ఈ ఏడాది విగ్రహం ఎలా ఉండబోతోంది..? దాని ప్రత్యేకతలేంటో చూద్దామా...?
హైదరాబాద్
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
ఫోన్ ట్యాప్ చేసి తన ఇంట్లో సంభాషణలూ వినేశారన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మొదట్నుంచీ జరిగిందేంటి..?
Chilukur Balaji Temple | ముస్లిం రైతుకు పశువును బహుమతిగా ఇచ్చిన అర్చకులు రంగరాజన్ | ABP Desam
ఓ సంస్థ నిర్వహించిన శారీ రన్ లో పాల్గొన్న 3 వేల మంది మహిళలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets