హుజూరాబాద్ నియోజకవర్గ నేతలతో కలిసి పట్టణంలో మంత్రి గంగుల కమలాకర్ మార్నింగ్ వాక్ చేశారు. వ్యాయామం చేస్తూనే మరోవైపు తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. శుక్రవారం ఉదయం హుజూరాబాద్లో మార్నింగ్ వాక్కు వెళ్లిన మంత్రి గంగలు స్థానిక ప్రజల్ని కలుసుకున్నారు. పట్టణ వీధుల్లో తిరుగుతూ దుకాణాలు, సెలూన్లు, చిరు వ్యాపారులు తదితరులతో కలిసి ముచ్చటించారు. ఈటల రాజేందర్ కారణంగా ఇక్కడ అంతగా డెవలప్మెంట్ లేదని.. తెలంగాణ ప్రభుత్వం రోడ్లు, ఇతరత్రా మౌళిక సదుపాయాలకు రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. ప్రజలు, కులసంఘాల నేతలు, ఆటో యూనియన్ వాళ్లే స్వచ్ఛందంగా డబ్బులు జమ చేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ఫీజు కింద ఇస్తున్నారని, అంటే టీఆర్ఎస్ భారీ విజయం ఖాయమైందన్నారు.
Tummala Nageswara Rao At Tirumala: ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న తుమ్మల
Telangana Election Results 2023 | KCR Form The Government | మళ్లీ కేసీఆరే సీఎం.! బీఆర్ఎస్ లెక్కలేంటీ
AP and Telangana Police Fighting Nagarjuna Sagar | సాగర్ వద్ద హై టెన్షన్..ఏపీకి నీళ్లు| ABP Desam
Telangana Exit Polls: తెలంగాణలో ఓటర్లు మొగ్గు హంగ్ వైపా..? లేదా కాంగ్రెస్ వైపా..?
Vijay Deverakonda Casts His Vote: ఓటేసిన తర్వాత అందరికీ పిలుపునిచ్చిన రౌడీ హీరో
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>