అన్వేషించండి
PV Sindhu: విజయవాడ దుర్గమ్మ సేవలో పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏ టోర్నమెంట్కైనా వెళ్లేముందు అమ్మని దర్శించుకోవడం అలవాటు. టోక్యోకి వెళ్లే ముందు వచ్చాను. ఇప్పుడు పతకం సాధించి ఇప్పుడు వచ్చాను అని సింధు చెప్పింది.
ఆట
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















