దిల్లీలోని కేసీ కరియప్ప మైదానంలో నిర్వహించిన NCC ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో NCCని బలోపేతం చేయడం వల్ల గత రెండేళ్లలో లక్షకుపైగా కొత్త జవాన్లు సరిహద్దుల్లో రక్షణగా నిలిచారన్నారు. అంతకుముందు మోదీ.... NCC క్యాడెట్ల గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ ధరించిన కళ్లజోడు, తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పంజాబ్ ఎన్నికలు దగ్గర పడటం వల్లే సిక్కుల తలపాగాను మోదీ ధరించినట్లు తెలుస్తోంది.
MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
Amalapuram Agitation Live Updates: కొనసాగుతున్న ఉద్రిక్తత | Konaseema Issue | ABP Desam
GHMC 5 Rupees Meal లో ఏముంటాయ్? | Annapurna Canteen| Hyderabad| ABP Desam
Minister Viswaroop: దాడి ఎవరు చేశారో మాకు తెలుస్తుంది | Konaseema Tension | Amalapuram | ABP Desam
Minister Pinipe Viswaroop MLA Ponnada Satish ఇళ్లపై దాడులు | Konaseema | Amalapuram| ABP Desam
Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్లో ఉంటుందా? లేదా?
LSG vs RCB, Eliminator: లక్నో నాకౌట్కు 5 కారణాలు - ఆ ఒక్కటే 90% ఓడించింది!
Bandi Sanjay: బండి సంజయ్ వివాదాస్పద కామెంట్స్ వెనుక కారణాలేంటి? మళ్లీ దానిపై కన్నేశారా!
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి