అన్వేషించండి
Modi Adress To The Nation : జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కొవిడ్ టీకా పంపిణీ
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసగించారు. ఈ నేపథ్యంలో జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నట్లు మోదీ పేర్కొన్నారు. వీరితో పాటు జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసును అందుబాటులోకి తీసుకురానుంది మోదీ ప్రభుత్వం.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















