అన్వేషించండి
Coromandel Express Accident Drone Video |ఒడిశా రైలు ప్రమాద ఘటన డ్రోన్ వీడియో | ABP Desam
ఒడిశాలోని రైలు ప్రమాదం యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది. 230కిపైగా మృతులు.. వెయ్యికిపైగా క్షతగాత్రులు. ఈ లెక్కలే చెబుతున్నాయి ఎంతో ఘోర ప్రమాదం జరిగిందో. ఈ ఘటన స్థలానికి సంబంధించిన డ్రోన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















