అన్వేషించండి
Ayodhya Ram Mandir | Modi | ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం 84 సెకనులే | ABP Desam
Ayodhya Ram Mandir | Modi:
అయోధ్యలో భవ్యమైన రామమందిర ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అభిజిత్ ముహూర్తంలో జరిగే ఈ క్రతువు 12 గంటల 29 నిమిషాల 3 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 35 సెకన్ల మధ్యలో నిర్వహిస్తారు. అంటే ప్రాణప్రతిష్ట ముహూర్తం కేవలం 84 సెకన్లు మాత్రమే ఉంటుంది.
ఇండియా
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
PM Modi Moran Emergency Landing | మోరాన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై దిగిన మోదీ | ABP Desam
Mumbai Muscial Road | ముంబైలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు సంగీతం పాడుతుంది | ABP Desam
Attack on PM Modi at Parliament | ప్రధాని మోదీపై మహిళా ఎంపీల ప్రీ ప్లాన్డ్ ఎటాక్.? | ABP Desam
వ్యూ మోర్























