అన్వేషించండి
AP New Districts పై ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం ఉందన్న BJP Somu Veeraju.
పీఆర్సీ కు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లా ల ఏర్పాటు ను అకస్మాత్తుగా తెరపైకి తెచ్చారని బి జె పి, రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటుచేసే ముందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమే అన్న వీర్రాజు,మౌలిక సదుపాయాలు సమకూర్చుకోకుండా కొత్త జిల్లాల ఏర్పాటు సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కంటే తన సొంత ఎజెండాను అమలు చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయనఆరోపించారు.
ఇండియా
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
వ్యూ మోర్





















