అన్వేషించండి
Chandrababu Tweet On Tadepalli Old man Attack: ఇప్పటికైనా జగన్ స్పందిస్తారా? | ABP Desam
తాడేపల్లిలోని పోలకంపాడులో స్థలం ఖాళీ చేసే విషయంలో ఓ వృద్ధుడిపై విలేకరి దాడికి దిగాడు. ప్రైవేట్ వివాదంలో జోక్యం చేసుకుని కోటేశ్వరరావుపై నాగిరెడ్డి దాడి చేశాడు. ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందిస్తూ ఇప్పటికైనా వైఎస్ జగన్ ప్రభుత్వం స్పందించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
ఇండియా
క్రికెట్
ఆరోగ్యం





















