కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన ఈ టైంలో ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై భారీ అంచనాలున్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడటానికి....కరోనా వల్ల కుదేలైన రంగాలను పునరుజ్జీవం పొందటానికి ఈ సారి బడ్జెట్ చాలా కీలకం అని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియా గ్రోత్ రేట్ 8-8.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో జీడీపీ 9.2శాతంగా నమోదవచ్చని తెలిపింది. మరో వైపు మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రీ కోవిడ్ సిచ్యుయేషన్ కి చేరుకుంటుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Desam Adugutondi: అంకెల గారడీలేనా... బడ్జెట్ అసలు లక్ష్యం నెరవేరుతోందా..?|Budget Explained
People Disappointed with Budget : కేంద్ర బడ్జెట్ తో నిరాశపడ్డ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు
CM KCR: ఒవైసీ ఇంటి వెనుక రాామానుజుల విగ్రహమట...నార్త్ లో బీజేపీ పబ్లిసిటీ..!
CM KCR: క్రిప్టో కరెన్సీ లీగలైజ్ చేయకుండా..30శాతం పన్నేంటీ.. బుర్రుందా..?
CM KCR: ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ లో పెట్టలేదని మోదీ కుళ్లుకున్నారు
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
Infinix Note 12 Flipkart Sale: ఇన్ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?
The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!
F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?