అన్వేషించండి

YS Jagan Comeback AP Politics | చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఇకపై చుక్కలేనా | ABP Desam

 వైఎస్ జగన్ ఇప్పుడు ఎక్కడున్నారు. చాలా మందికి ఈవెన్ హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్ కి కూడా ఆయన నిన్నటి వరకూ లండన్ లోనే ఉన్నారని తెలియదు. రీజన్ జగన్ చాలా అంటే చాలా సైలెంట్ అయిపోవటమే. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పిరీడ్ ఇద్దామనుకున్నారో...లేదో వై నాట్ 175 అన్న ఆయనకు ప్రజలు ఇచ్చిన 11 సీట్ల షాక్ నుంచి ఇంకా కోలుకోలేదో తెలియదు కానీ ఏదో అడపా దడపా కాస్తో ఇష్కిస్తో ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఆయన ఈ ఆరెడు నెలల కూటమి పాలనపై పెద్దగా రియాక్ట్ అయ్యింది లేదు. ఇదేం జగన్ అసమర్థతనో, ఆయన వైఫల్యాలనో ఎత్తి పొడవటానికి చేస్తున్న వీడియో కాదు. ప్రజాసామ్యానికి ఓ ప్రతిపక్షం కావాల్సిన అవసరం చెబుదామని చేస్తున్న వీడియో.ఎన్నో ఒడిదుడుకులు వైసీపీకి ఈ ఆరేడు నెలల కాలంలో. పార్టీకి అత్యంత ఆప్తులు అనుకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా దూరం అయిపోతున్నారు. కొందరు పదవీ కాంక్షతో టీడీపీ, జనసేనల్లో చేరితే..మరికొందరు కూటమి ప్రభుత్వం ను శరణు కోరుతూ ఆ పార్టీలో చేరిపోయి సైలెంట్ అయిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నోరేసుకుని పడిపోయిన కొడాలి నాని శీతాకాల సుప్తావస్థలో ఉన్నారు. ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు. పేర్ని నాని పీడీఎస్ బియ్యం స్కామ్ లో లాక్ అయిపోయారు. గుడి వాడ అమర్ నాథ్, రోజా మాట్లాడితే భారీ ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న పరిస్థితి. అన్నింటికంటే పెద్ద షాక్ పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీనే కాదు రాజకీయాలనే వదిలేయటం. ఇక పార్టీలో ఉన్న ఒక్క సీనియర్ బొత్స సత్యనారాయణ మాత్రం తన అనుభవాన్ని ఉపయోగిస్తూ మండలిలో వైసీపీ బండిని లాక్కొస్తున్నారు. ప్రతిపక్షం ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీలో వైసీపీ ప్రాతినిథ్యం నిల్లు. 

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget