ఆప్ఘనిస్థాన్లో వందల మంది భారతీయులను సురక్షితంగా భారత్ తీసుకురావడంలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన ఐటీబీపీ కమాండర్ రాజశేఖర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద కంట్రీ అయిపోయాడు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా చిన్న లింబుగాం వాసి అయిన రాజశేఖర్.. ఆప్ఘనిస్థాన్లోని భారత్ రాయబార కార్యాలయంలో ఐటీబీపీ కమాండర్గా వర్క్ చేస్తున్నాడు. కాబూల్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత భయాందోళనలో ఉన్నభారతీయలను స్వదేశానికి రప్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. వాళ్లందర్నీ జాగ్రత్తగా విమానం ఎక్కించడానికి పెద్ద సాహసమే చేశారు రాజశేఖర్.
CM Jagan Visakhapatnam Saradha Peetham Tour: 28న విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్
Visakhapatnam Tirupati Police Green Channel: అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు
Vizag Gitam University : గీతం భూముల వ్యవహారంలో ఏపీ సర్కార్ మరో నిర్ణయం
Uday Express Double Decker Train | Vijayawada to Vishakapatnam | ఈ ట్రైన్ లో జర్నీ vlog | DNN
Fire In Visakha - Nanded Train : విశాఖ-నాందేడ్ రైల్లో సాంకేతిక లోపం | DNN | ABP Desam
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?