అన్వేషించండి
Tirupati: శ్రీవారి ఆలయం లో ప్రమాణ స్వీకారం
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా జె.రామేశ్వర రావు ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడ ఆళ్వార్ సన్నిధిలో టిటిడి పాలక మండలి సభ్యులుగా జె.రామేశ్వర రావు చేత టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















