తిరుపతి-నాయుడుపేట నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బస్ డ్రైవర్ అతివేగంగా ఓవర్ టేక్ చేసే క్రమంలో ముందుగా వస్తున్న కారును తప్పించబోయి లారీని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ వేగాన్ని తగ్గించడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 20 మంది క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో రుయా ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
RK Roja Counter To Chandrababu Naidu: కుప్పంలో మీరు చేయలేనిది మేం చేసి చూపించాం | Usha Sri Charan | ABP Desam
Visakha Swaroopananda Tirumala Darshan:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర|ABP Desam
Kangana Ranaut Tirumala Darshan:దాఖడ్ విజయవంతం కావాలని కోరుకున్నా...!|ABP Desam
Tirupati MP Gurumurthy in Lord Venkateswara Attire: జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా ఎంపీ గురుమూర్తి
Pregnant Walks 65 Kilometers: రెండు రోజులు తిండి లేకుండా 60 కిమీ ఎందుకు నడిచానంటే? | ABP Desam
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం