అన్వేషించండి
Advertisement
Kambhampati Hari Babu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరి బాబు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, టీటీడీ మాజీ ఈవో సాంబశివరావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు.. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుపతి
Breast Milk Bank | Tirupati | మదర్ మిల్క్ బ్యాంక్... తల్లిపాలు సేకరించి పిల్లల ఆకలి తీరుస్తోంది |ABP
తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
Gudimallam Temple | India's First Lord Shiva Temple | దేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి..!| ABP Desam
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
"నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ..." తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
రాజమండ్రి
ఓటీటీ-వెబ్సిరీస్
లైఫ్స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets