అన్వేషించండి
Advertisement
Chandrababu House: చంద్రబాబు ఇంటి వద్ద హైటెన్షన్... టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి
గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై చేసిన కామెంట్స్ పై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న క్షమాపణ చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఇరువర్గాలకు సర్ధిచెప్పేందుకు పోలీసులు పరిశీలిస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు కర్రలతో దాడులు చేసుకున్నారు. చంద్రబాబు పిరికిపందలా దాక్కొన్నారని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమేస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Vishakhapatnam TDP MP Candidate Bharat Interview | బాలయ్య లేకపోతే భరత్ కు టికెట్ వచ్చేదా..? |
Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP Desam
Perada Tilak vs Ram Mohan Naidu | రామ్మోహన్ నాయుడు ఓడిపోతారు ఇదే కారణమంటున్న పేరాడ తిలక్ |ABP Desam
Sri Rama Navami Special |Valmikipuram Temple | ఆయుధం చేతపట్టని రాముడు...ఎక్కడున్నాడో తెలుసా..! | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets