అన్వేషించండి
పీఆర్సీ కోసం ఉద్యోగులతో జగన్ సమావేశం
ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీపై వారు చేపట్టిన సమ్మెను విరమించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఏ ఉద్యోగులకు నష్టం జరగకుండా అందరినీ సమానంగా చూస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మీరు లేకపోతే... నేను లేను అంటూ జగన్ ఉద్యోగ నేతలతో చెప్పారు. మనమంతా కలిసి కట్టుగా ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని జగన్ అన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















