అన్వేషించండి
Chandrababu Naidu : చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర దృశ్యం
చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి...ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాగానే నిలబడి నమస్కారం చేశారు. రాయలచెరువులో వరదబాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు రాగా అప్పటికే అక్కడ చెవిరెడ్డి ఉన్నారు. చంద్రబాబు తిరుగు ప్రయాణం సమయంలోనూ అక్కడే ఉన్న చెవిరెడ్డి...చంద్రబాబు కాన్వాయ్ దగ్గరికి రాగానే లేచి నిలబడి నమస్కారం చేయటం ఆసక్తి నెలకొల్పింది.
ఆంధ్రప్రదేశ్
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్లు
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















